• Home » Telangana » Khammam

ఖమ్మం

భద్రాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు: నేడు తిరువీధుల్లో రామయ్య ఊరేగింపు

భద్రాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు: నేడు తిరువీధుల్లో రామయ్య ఊరేగింపు

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

నేటి నుంచి భద్రాచలంలో రాముల వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి భద్రాచలంలో రాముల వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రాచలంలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆలయంలో గురువారం నుంచి వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అభిషేకం, ఆరాధన, తిరుమంజన సేవలను ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు.

9వ తరగతి బాలిక అనుమానాస్పద మృతి.. ఖమ్మంలో ఘటన

9వ తరగతి బాలిక అనుమానాస్పద మృతి.. ఖమ్మంలో ఘటన

ఖమ్మం జిల్లాలోని వల్లభి బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఒక బాలిక మరణం జిల్లాలో కలకలానికి దారి తీసింది. ఆశ్రమ పాఠశాల సిబ్బందే తమ బిడ్డ మరణానికి కారణమని బాలిక కుటుంబసభ్యులు ఆరోపించారు.

పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్నది మా ప్రభుత్వ సంకల్పం: డిప్యూటీ సీఎం

పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్నది మా ప్రభుత్వ సంకల్పం: డిప్యూటీ సీఎం

ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ(బుధవారం) ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

హై టెన్షన్.. కవిత అరెస్ట్..

హై టెన్షన్.. కవిత అరెస్ట్..

ఖమ్మం జిల్లాలోని జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ బోర్డు భూముల నిర్వాసితులతో కలిసి ఆందోళనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దిగారు.

మటన్‌తో భోజనం.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

మటన్‌తో భోజనం.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాల హాస్టల్‌లో భోజనం చేసిన తర్వాత సుమారు 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

నేను టూరిస్ట్‌ను కాదు.. వారికి అండగా నిలబడేందుకు వచ్చా:  కవిత

నేను టూరిస్ట్‌ను కాదు.. వారికి అండగా నిలబడేందుకు వచ్చా: కవిత

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని.. ఇది ప్రభుత్వానికి మంచిది కాదని కవిత అన్నారు. వెలుగుమట్ల నిర్వాసితులకు అండగా నిలబడటానికి వచ్చానని తెలిపారు.

శ్రీసీతారాముల కళ్యాణోత్సవాన్ని నేరుగా వీక్షించండి ఇలా

శ్రీసీతారాముల కళ్యాణోత్సవాన్ని నేరుగా వీక్షించండి ఇలా

భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 27న జరిగే కళ్యాణోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కోనేరు చిన్నికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి: ఎస్.జె.కె. అహ్మద్

కోనేరు చిన్నికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి: ఎస్.జె.కె. అహ్మద్

కొత్తగూడెం నియోజకవర్గంలో సీనియర్ నేత కోనేరు సత్యనారాయణ (చిన్ని)కు కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి పార్టీ సేవాదళ్ జాయింట్ సెక్రటరీ ఎస్.జె.కె.అహ్మద్ విజ్ఞప్తి చేశారు.

పులిగుండాల సందర్శకులకు హైటెక్‌ సౌకర్యాలు

పులిగుండాల సందర్శకులకు హైటెక్‌ సౌకర్యాలు

మండలంలోని కనకగిరి గుట్టల్లోని పులిగుండాల ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా సందర్శకులు విశ్రాంతి తీసుకునేందుకు అటవీశాఖ అధికారులు హైటెక్‌ సౌకర్యాలు కల్పించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి