తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని అన్నారు.
టెక్స్టైల్ కేవలం పరిశ్రమ కాదని.. జీవనాధారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ఐసీసీలో ఏషియన్ టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్లో సీఎం పాల్గొని ప్రసంగించారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ బయటపడ్డాయి. ఓ పబ్పై దాడి చేసిన ఈగల్ టీమ్, సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
కొత్త పార్టీ స్థాపన కోసం కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో ఆమె ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను కవిత ప్రస్తావించారు.
వేసవి కాలంలో లభించే సీజనల్ ఫ్రూట్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండే పండ్లను చూసి మోసపోవద్దంటూ ఎక్స్ వేదికగా ఆయన కొన్ని సూచనలు చేశారు.
సీబీఎస్సీ సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్స్లో 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచి ఇప్పటి నుంచే వసూలు చేస్తున్నారని కవిత తెలిపారు. ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నామన్నారు.
అమీన్పూర్ మండలంలో రెండు పార్కులను హైడ్రా గురువారం కాపాడింది. సర్వే నంబరు 152, 153లో 15 ఎకరాల మేర 144 పాట్లతో శ్రీ వెంకటరమణ కాలనీ పేరిట లేఔట్ వేశారు.
ఉప్పల్ స్టేడియంలో త్వరలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు 2వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఉప్పల్ డీసీపీ సురేష్ తెలిపారు.