హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ చేపట్టే వాటర్బోర్డులో కొందరు అవినీతి అధికారులు జనాలను డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారు.
హైదరాబాద్లో కిడ్నాప్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. పంజాగుట్టలోని ఓ బంగారు వ్యాపారిని వికాస్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.
హైదరాబాద్లోని అత్తాపూర్ పరిధిలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. జనసంచారం ఉన్న ప్రాంతంలో అందరూ చూస్తుండగానే ఓ యువతిని కొందరు దుండగులు కారులో కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
తాటి చెట్టు అంటే కేవలం కల్లు గీయడానికే పరిమితం కాదని, అది కనకవర్షం కురిపించే ఒక కల్పవృక్షమని అంటున్నారు ఎక్స్పీరియం చైర్మన్ రామ్దేవ్రావ్. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కల్లుమీద ఆయన పెంచుకున్న అభిమానంతో..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ టర్మ్లోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, సీవరేజీ బోర్డుకు చెందిన రెడ్హిల్స్ ప్రాజెక్ట్ డివిజన్-8 జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది.
హైదరాబాద్ ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నేడు (మంగళవారం) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా సైకోలా ప్రవర్తించాడు. ఆస్పత్రి ప్రాంగణంలో సర్జికల్ కత్తితో హల్చల్ చేస్తూ భయాందోళనలు సృష్టించాడు.
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి సర్కార్ నిర్ణయించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాన వేడుకలు జరగనున్నాయి.
దేశ రాజధానిలో 'స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0' జాతీయ సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ రాజకీయాలు, పాలనా నిర్ణయాల్లో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశం నిర్వహణ అత్యంత ఆసక్తికరంగా మారింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా, కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది.