కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్ని విషయాల్లో ఏకరూపత కోరుకునే బీజేపీ.. బంధువుల విషయానికి వస్తే రెండు ప్రమాణాలను పాటిస్తోందంటూ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్పెట్టే లక్ష్యంతో ప్రతిపాదించిన మియాపూర్ ఆల్విన్ కాలనీ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులు క్షేత్ర స్థాయిలో మొదలయ్యాయి.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అబ్స్కాండింగ్ అంటూ హైదరాబాద్లో పోస్టర్లు వెలిశాయి. బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని, ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియజేయండి అంటూ పోస్టర్లలో ఉంది.
హైదరాబాద్ నగరం ముషీరాబాద్లోని చిలకలగూడ రిజర్వాయర్ పరిధిలో వాటర్ ట్యాంక్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
మేడ్చల్ సమీపంలో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది. పని మనుషులుగా చేరి.. ఇంట్లోని దంపతులను కట్టేసి భారీగా నగలు దోచుకుపోయారు.
హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ వాటర్ ట్యాంకర్లకు సరఫరా చేస్తున్నారు.
హైదరబాద్- బెళగావి(కర్ణాటక) మార్గంలో ఆరు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, పర్యవేక్షణ చేయకపోయినా జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవటానికి వెనకాడబోనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈరోజు మంగళవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, సరస్సులు, వెట్ల్యాండ్స్ పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల సమీక్షా సమావేశం మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించారు.