• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

మాజీ మంత్రి హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. పార్టీకి అధ్యక్షుడయ్యే స్థాయి లేని హరీశ్... ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన

మార్కాపురం బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రుల స్పందన

మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘ‌ట‌న‌లో 13 మంది మృతిచెంద‌డం, 20 మందికి తీవ్రగాయాలు కావడంపై సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడుతారు: ఎమ్మెల్యే తలసాని

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడుతారు: ఎమ్మెల్యే తలసాని

బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బీసీల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ఆయన సోదాహరణగా వివరించారు.

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. డాక్టర్‌‌ని అదుపులోకి తీసుకున్న సిట్

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. డాక్టర్‌‌ని అదుపులోకి తీసుకున్న సిట్

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా ఒక ప్రముఖ డాక్టర్‌ను అదుపులోకి తీసుకోవడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఏడో రోజుకు చేరిన అసెంబ్లీ సమావేశాలు.. కీలక చర్చలకు సిద్ధమైన సభ్యులు..

ఏడో రోజుకు చేరిన అసెంబ్లీ సమావేశాలు.. కీలక చర్చలకు సిద్ధమైన సభ్యులు..

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఆరు రోజులపాటు వాడివేడిగా సాగాయి. సమావేశాలు నేటితో ఏడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుండగా.. స్పీకర్ ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

రోజుకు 8000 ట్యాంకర్లు..

రోజుకు 8000 ట్యాంకర్లు..

హైదరాబాద్‌ మహానగరంలో రోజుకు 8వేల వరకు వాటర్‌బోర్డు ట్యాంకర్లను నగరవాసులు బుక్‌ చేస్తున్నారు. ఎండలు ముదరడం, భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి అవసరాలు పెరిగాయి.

తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన పచ్చి మిర్చి, బీరకాయ

తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన పచ్చి మిర్చి, బీరకాయ

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 10, వంకాయ 15, బెండకాయ 28రూపాయలకు విక్రయిస్తున్నారు.

క్యూ కట్టిన రాజధాని

క్యూ కట్టిన రాజధాని

పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌కు కొరత లేదని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నాయి! రాష్ట్రంలో పెట్రోల్‌ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ బుధవారం ప్రకటన.....

అమ్రాబాద్ గిరిజనుల పునరావాసం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అమ్రాబాద్ గిరిజనుల పునరావాసం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని గిరిజనుల పునరావాసానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో నాలుగు గ్రామాలకు చెందిన వందలాది కుటుంబాలకు పరిహారం అందిస్తూ పునరావాస ప్రక్రియను ప్రారంభించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి