• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

గదిలో రక్తపు మరకలు.. సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి

గదిలో రక్తపు మరకలు.. సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌ మియాపూర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. కర్నూలు జిల్లాకు చెందిన జనార్దన్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంధన ధరలు పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

ఇంధన ధరలు పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాజకీయ పార్టీలు చేసే విమర్శలు పట్టించుకోవద్దని ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల ఈ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు.

 అజ్ఞాతంలో బండి భగీరథ్‌.. స్పందించిన బాధితురాలి తల్లి

అజ్ఞాతంలో బండి భగీరథ్‌.. స్పందించిన బాధితురాలి తల్లి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. దీంతో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

టమాటా మళ్లీ పెరిగిందిగా..

టమాటా మళ్లీ పెరిగిందిగా..

హైదరాబాద్‏లోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

వేసవి సీజన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-విశాఖపట్నం మధ్య వనవే స్పెషల్‌ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

కొండెక్కిన కోడి.. కిలో ఎంతంటే..

కొండెక్కిన కోడి.. కిలో ఎంతంటే..

చికెన్‌ ధరలు రోజు రోజుకూ ప్రియమవుతున్నాయి. వారం రోజుల నుంచి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు .. 2026-27 నుంచి కొత్త విధానం అమలు

తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు .. 2026-27 నుంచి కొత్త విధానం అమలు

ఇంటర్ విద్యా విధానంలో తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమైంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టు ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుని, నిందితులుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి సమన్లు జారీ చేసింది.

కేరళం సీఎం వీడీ సతీశన్‌కు రేవంత్‌రెడ్డి అభినందనలు

కేరళం సీఎం వీడీ సతీశన్‌కు రేవంత్‌రెడ్డి అభినందనలు

కేరళం ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ... విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపు అని సీఎం రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు.

కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ

కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హైకమిషనర్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ

మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కలిశారు. నందినగర్ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి