• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

‘పోష్‌’ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

‘పోష్‌’ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

ప్రివెన్షన్‌ ఆఫ్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ (పోష్‌)-2013 చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

Rabid Dog Attacks: పిచ్చి కుక్క బీభత్సం.. ఒక్కరోజే ఎంతమందిపై దాడి చేసిందంటే..

Rabid Dog Attacks: పిచ్చి కుక్క బీభత్సం.. ఒక్కరోజే ఎంతమందిపై దాడి చేసిందంటే..

భైంసా పట్టణంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 50మందిపై దాడిచేసి గాయపరిచింది. శునకం దాడిలో నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Jogu Ramanna: హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

Jogu Ramanna: హై టెన్షన్.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్

తెలంగాణ ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లను చేపట్టాలని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

 ‘కో-ఆప్షన’్లపై కన్ను

‘కో-ఆప్షన’్లపై కన్ను

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం పంచాయతీలకు డిసెంబరు 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిం చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్తపాలకవర్గాలు కొలువుదీరాయి.

‘పది’లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషిచేయాలి

‘పది’లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషిచేయాలి

పదో తరగతి వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి అధికారులకు సూచించారు.

జాతరను విజయవంతంగా నిర్వహించాలి

జాతరను విజయవంతంగా నిర్వహించాలి

రెబ్బెన మండలంలోని గంగాపూర్‌ జాతర ను విజయవంతంగా నిర్వహించాలని ఎస్పీ నితికాపంత్‌ అధికారులకు సూచిం చారు.

మున్సిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి

మున్సిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నిక ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధికారులను ఆదేశాంచారు.

అవనిపై హరివిల్లు

అవనిపై హరివిల్లు

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ట్రినిటీ హైస్కూల్‌లో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.

జాతీయ సంఘాలు కార్మికులకు చేసిందేమీ లేదు

జాతీయ సంఘాలు కార్మికులకు చేసిందేమీ లేదు

సింగ రేణి కార్మికులకు జాతీయ సంఘాలు ఏఐటీ యూసీ, ఐఎన్‌టీయూసీ చేసిందేమీ లేదని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు.

సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించాలి

సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించాలి

సింగరేణి సంస్థకు రావాల్సిన 45 వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వి సీతారామయ్య డిమాండ్‌ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి