• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

పగలు ఉక్కపోత.. రాత్రి చలి

పగలు ఉక్కపోత.. రాత్రి చలి

జిల్లాలో వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతండడంతో పాటు తెల్లవారుజామున కొంచెం చలిగానూ ఉంటున్నది.

అసైన్డ్‌ భూముల లెక్క తేలేదెప్పుడో?

అసైన్డ్‌ భూముల లెక్క తేలేదెప్పుడో?

ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో... అసైన్డ్‌ భూముల గుర్తింపును చేపట్టాలని రేవంత్‌ సర్కారు అధికారులను ఆదేశించింది.

అందరి సమన్వయంతో కార్పొరేషన్‌ అభివృద్ధి

అందరి సమన్వయంతో కార్పొరేషన్‌ అభివృద్ధి

మున్సిపల్‌కార్పొరేషన్‌ పరిధిలోని అధికారులు, ప్రజల సమన్వయంతో మంచిర్యాల కార్పొరేషన్‌ అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల మేయర్‌ ధర్ని మధూకర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ అవినీతి పాలనను ఎండగడతా

కాంగ్రెస్‌ అవినీతి పాలనను ఎండగడతా

కాంగ్రెస్‌ అవినీతి పాలనను ఎండగడతానని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు.

ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల

ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో ఫిబ్రవరి 18న సుమన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

మారిన ‘పది’ పరీక్షల విధానం

మారిన ‘పది’ పరీక్షల విధానం

పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకువచ్చింది. మారిన విధానం ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.

అడవుల రక్షణకు పాటుపడాలి

అడవుల రక్షణకు పాటుపడాలి

అడవుల రక్షణకు ప్రతీఒక్కరు పాటుప డాలని బెజ్జూరు సెక్షన్‌ అధికారి సాఫి యాబేగం సూచించారు. సోమవారం మండలంలోని పాపన్నపేట గ్రామంలో అడవుల సంరక్షణపై అవగాహన కల్పిం చారు.

ఆసిఫాబాద్‌లో భక్తిశ్రద్ధలతో కామదహనం

ఆసిఫాబాద్‌లో భక్తిశ్రద్ధలతో కామదహనం

హోలీ పండగను పు రస్కరించుకుని సోమవారం ఆసిఫా బాద్‌ పట్టణంలోని పలు ఆలయాల కూడళ్ల వద్ద ప్రజలకు భక్తిశ్రద్ధలతో కామదహన కార్యక్రమం నిర్వహిం చారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజాసమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణిలో అందిన దరఖాస్తుల ను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వర గా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అధికారులను ఆదేశించారు.

అ ‘సమగ్ర’ కొలువులు

అ ‘సమగ్ర’ కొలువులు

ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం టైం స్కేల్‌ ఇస్తామని ప్రకటించి మోసం చేసిందన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి