• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

గాలికుంటు వ్యాధిపై టీకాస్త్రం

గాలికుంటు వ్యాధిపై టీకాస్త్రం

గాలికుంటు వ్యాధి అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఇది నల్ల, తెల్ల జాతి పశువుల్లో మాత్రమే సంక్రమిస్తుందని పశువైద్య అధికారులు అంటున్నారు.

సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

జిల్లాలో వంట గ్యాస్‌ కొరత లేదని ఎస్పీ నితికా పంత్‌ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిలిండర్ల కొరతపై సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవ ద్దని, జిల్లాలో ఎలాంటి కొరత లేదని తెలిపారు.

సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యసాధనకు సమష్టిగా కృషిచేయాలి

సంపూర్ణత అభియాన్‌ 2.0 లక్ష్యసాధనకు సమష్టిగా కృషిచేయాలి

సంపూర్ణత అభియాన్‌ 2.0 పథకం కింద తిర్యాణి బ్లాక్‌లో కార్యక్ర మాల లక్ష్య సాధనకు అధికారులు సమష్టిగా కృషి చే యాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు.

కవ్వాల్ టైగర్ జోన్‌లో విషాదం.. చిరుత పులి మృతి.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

కవ్వాల్ టైగర్ జోన్‌లో విషాదం.. చిరుత పులి మృతి.. ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్

వన్యప్రాణుల సంరక్షణకు నిలయమైన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని తాళ్లపేట రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..

ఇంటి నిర్మాణ అనుమతులపై ఫిర్యాదు

ఇంటి నిర్మాణ అనుమతులపై ఫిర్యాదు

అప్పటి నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 42లో అక్రమంగా ఇంటి నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయని వాటిని రద్దు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని జాఫర్‌నగర్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి, టీఎన్‌జీవోస్‌ సభ్యుడు సాబీర్‌ అహ్మద్‌ ఖాన్‌ మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌కు ఈ నెల 10వ తేదీన లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.

విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు

విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు

పదో తరగతి విద్యార్థులు ఒత్తి డికి గురికాకుండా, భయపడకుండా పరీక్షలు రాయాలని జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు.

సమస్యల పరిష్కారానికి కృషి

సమస్యల పరిష్కారానికి కృషి

మంచిర్యాల నగరపాలక సంస్థలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మేయర్‌ ధర్ని మధూకర్‌ అన్నారు. గురువారం కార్పొరేషన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ట్రేడర్స్‌ మాయాజాలం

ట్రేడర్స్‌ మాయాజాలం

మార్కెట్లో వ్యాపార నిమిత్తం సాగించే సామగ్రి కొనుగోళ్లు, అమ్మకాలు, వస్తు మార్పిడి, సేవలు, కార్యాలయాలు, రిటైల్‌ ఔట్‌లెట్లకు సంబంధించి వాటి నిర్వాహకులు విధిగా సంబంధిత కార్యాలయ అధికారులతో ట్రేడ్‌ లైసెన్స్‌ పొంది ఉండాలనే నిబంధన ఉంది.

జనగణన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

జనగణన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

జనాభా లెక్క ల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేఽశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమా వేశ మందిరంలో అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్య క్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు.

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి