• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

నల్లబ్యాడ్జీలతో వైద్యుల నిరసన

నల్లబ్యాడ్జీలతో వైద్యుల నిరసన

మహబూ బాబాద్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్‌ తెలంగాణ టీచింగ్‌ ప్రభుత్వ డాక్టర్స్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో జీజీహెచ్‌ ఆసుపత్రి వద్ద మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరిం చి నిరసన తెలిపారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రపంచ దేశాలకు తెలంగాణ కీర్తికిరీటమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు.

పోడు పట్టాలు అందించే వరకూ బీజేపీ పోరాటం

పోడు పట్టాలు అందించే వరకూ బీజేపీ పోరాటం

ఆదివాసీ గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూ ములకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్‌ వెరబెల్లి అన్నారు.

అక్టోబరు 2వ  వరకు ప్రత్యేక వైద్యశిబిరాలు

అక్టోబరు 2వ వరకు ప్రత్యేక వైద్యశిబిరాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అక్టోబరు 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

యూరియా కోసం ఆందోళన చెందవద్దు

యూరియా కోసం ఆందోళన చెందవద్దు

రైతులు ఆందోళన చెందవద్దని, పంటలకు సరిపడే యూరియా తెప్పిస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సురేఖ అన్నారు.

పంటల నమోదులో సాంకేతికత

పంటల నమోదులో సాంకేతికత

జిల్లాలో రైతుల వారీగా పంట నమోదు (డిజిటల్‌ క్రాప్‌ బుకింగ్‌) నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో పాటు విధివిధానాలను ఖరారు చేసింది.

యూరియా కోసం తప్పని తిప్పలు

యూరియా కోసం తప్పని తిప్పలు

జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘానికి యూరియా బస్తాలు రావడంతో రైతులు యూరియా కోసం పెద్ద మొత్తంలో క్యూ లైన్లలో నిలుచున్నారు.

ఓటరు జాబితాను సరిపోల్చండి

ఓటరు జాబితాను సరిపోల్చండి

రాష్ట్రంలో 2002-2025 సంవత్సరాల ఓటరు జాబితాలను సరి పోల్చాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్నీ జిల్లాల అధికారులు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

Minister Jupally on Congress: మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు

Minister Jupally on Congress: మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు

మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హామీలు ఇవ్వనని.. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదని మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి