Home » YuvaGalamPadayatra
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పాదయాత్ర 211వ రోజు పూర్తయింది. ఇప్పటివరకు లోకేశ్ 2886.3 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. మంగళవారం నాడు 18.5 కి.మీలను లోకేశ్ నడిచారు. ముమ్మిడివరం విడిది కేంద్రంలో లోకేశ్ ఈరోజు రాత్రి బస చేయనున్నారు.
YuvaGalam: సైకో జగన్కు ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యిందని.. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర కు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు క్షమించాలన్నారు.
ఈ నెల 24వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పున: ప్రారంభం కానుంది. విశాఖలో పాదయాత్రను ముగించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ 9వ తేదీన యువగళం పాదయాత్ర నిలిచిపోయింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) మరోసారి వాయిదా పడింది...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితులు చోటుచేసుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై జాతీయ మీడియా తీవ్రంగా స్పందించింది. సీఎన్ఎన్ న్యూస్18
టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర రికార్డును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధిగమించారు. 2012లో 208 రోజుల్లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను చంద్రబాబు పూర్తి చేయగా లోకేష్ 206 రోజుల్లో 2,817 కి.మీ లక్ష్యం చేరుకుంది.
వైసీపీ నాయకుల అరాచకాలు శృతి మించుతున్నాయని టీడీపీ నేత కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. యువగళం పాదయాత్రకు ఆటంకం కలిగించేలా రెచ్చగొట్టారన్నారు. కర్రలు, రాళ్లు, సీసాలతో దాడులకు తెగ బడ్డారన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. 50 మందిని అరెస్ట్ చేసి కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్కి పోలీసులు తరలించారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 202వ రోజుకు చేరుకుంది. శనివారం గోపాలపురం నియోజకవర్గం ప్రకాశరావుపాలెం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించారు. మరికాసేపట్లో గోపాలపురం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తికానుంది. అక్కడి నుంచి ఉంగుటూరు నియోజకవర్గంలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఉంగుటూరులో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో యువనేత భేటీ కానున్నారు.