Share News

Yuvagalam: పిఠాపురంలో లోకేష్ యువగళం పాదయాత్ర బహిరంగ సభ రద్దు

ABN , First Publish Date - 2023-12-02T18:04:38+05:30 IST

పిఠాపురం ఉప్పాడ సెంటర్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) బహిరంగ సభ రద్దు అయింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గొంతు నొప్పి తీవ్రంగా ఉండడంతో లోకేష్ బహిరంగ రద్దు చేసుకున్నారు.

Yuvagalam: పిఠాపురంలో లోకేష్ యువగళం పాదయాత్ర బహిరంగ సభ రద్దు

కాకినాడ: పిఠాపురం ఉప్పాడ సెంటర్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) బహిరంగ సభ రద్దు అయింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గొంతు నొప్పి తీవ్రంగా ఉండడంతో లోకేష్ బహిరంగ రద్దు చేసుకున్నారు. రేపు ఉప్పాడ కొత్తపల్లి సెంటర్లో లోకేష్ ప్రసంగించనున్నారు. నిన్న కాకినాడ సభలో గొంతునొప్పితో ప్రసంగించేందుకు లోకేష్ తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈరోజు దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలతో గొంతు నొప్పితోనే లోకేష్ మాట్లాడారు.

Updated Date - 2023-12-02T18:04:39+05:30 IST