Share News

Nara Lokesh: రేపు ముమ్మడివరం నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర

ABN , First Publish Date - 2023-11-28T20:12:32+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పాదయాత్ర 211వ రోజు పూర్తయింది. ఇప్పటివరకు లోకేశ్ 2886.3 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. మంగళవారం నాడు 18.5 కి.మీలను లోకేశ్ నడిచారు. ముమ్మిడివరం విడిది కేంద్రంలో లోకేశ్ ఈరోజు రాత్రి బస చేయనున్నారు.

Nara Lokesh: రేపు ముమ్మడివరం నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పాదయాత్ర 211వ రోజు పూర్తయింది. ఇప్పటివరకు లోకేశ్ 2886.3 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. మంగళవారం నాడు 18.5 కి.మీలను లోకేశ్ నడిచారు. ముమ్మిడివరం విడిది కేంద్రంలో లోకేశ్ ఈరోజు రాత్రి బస చేయనున్నారు. రేపు 212వ రోజు ముమ్మడివరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు. లోకేష్ పాదయాత్రకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-11-28T20:13:24+05:30 IST