Home » YSRCP
రాష్ట్రంలో 2019-24 కాలంలో వైసీపీ ప్రభుత్వం సాగించిన ప్రాజెక్టుల విధ్వంసాన్ని సరిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన ఎత్తిపోతల పథకాలను తిరిగి గాడినపెట్టనున్నారు.
‘తెలియదు..’ భూకబ్జా వ్యవహారంలో పోలీసులు ఏ ప్రశ్న వేసినా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జవాబు మాత్రం ఇదే. బతికున్న వ్యక్తిని రికార్డుల్లో ‘చంపేసి’, కుమారుడు చిరంజీవి నాగ్ పేరుతో రూ.4 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో సీతారాం బుధవారం పోలీసు విచారణకు హాజరయ్యారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.
‘నన్ను ఇంట్లో మూడో అంతస్తులో బంధించి ఉంచేవారు. ఏం చేస్తున్నానో తెలుసుకోవడానికి డ్రోన్తో నిఘా పెట్టేవారు. నన్ను చంపడానికి మూడు సార్లు ప్రయత్నించారు. వారు మతం మారిన విషయాన్ని దాచారు’ అని వైసీపీ నేత జోగి రమేశ్ కుటుంబంపై ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కోడలు మేఘన సంచలన వివరాలు వెల్లడించింది.
తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. భూ వివాదంలో తామూ బాధితులమేనని ఆయన చెప్పుకొచ్చారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ నియోజకవర్గ ఇన్చార్జ్ పీవీఎల్ నరసింహారాజు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఈరోజే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
తిరుచానూరు పరిధిలోని స్వర్ణముఖి నది తీరంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సర్వే నంబర్ - 47/1 లో 5.1 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటోంది.
తిరుమలను రాజకీయాలకు వేదికగా మార్చొద్దని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని రాజకీయాలకు వాడొద్దని వైసీపీ నేతలను హెచ్చరించారు.
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై కడప జిల్లాలో భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి.
వైసీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం భూ అక్రమాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.