• Home » YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy

Minister Farooq:  వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్

Minister Farooq: వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి చేపట్టిన దుశ్చర్యలు, అక్రమాల వల్ల నేటికి పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Anam Ramanarayana Reddy: రైతుల భూములపై వైసీపీ కుట్ర.. మంత్రి ఆనం ధ్వజం..

Anam Ramanarayana Reddy: రైతుల భూములపై వైసీపీ కుట్ర.. మంత్రి ఆనం ధ్వజం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్థానిక నేతలు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా రైతుల భూములను దోచుకోవాలని చూశారని ధ్వజమెత్తారు..

Vijayasai Reddy: కోటరీలో బందీలుగా ఉన్నారు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు..

Vijayasai Reddy: కోటరీలో బందీలుగా ఉన్నారు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు..

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా (ఫేస్‌బుక్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్ముడు పోయి కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోవాలని హితవు పలికారు..

Minister Kollu Ravindra: అభివృద్ధిని అడ్డుకుంటే తరిమి కొడతాం..  జగన్‌కు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

Minister Kollu Ravindra: అభివృద్ధిని అడ్డుకుంటే తరిమి కొడతాం.. జగన్‌కు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధిని అడ్డుకుందామని చూస్తున్న జగన్‌ను తరిమికొడదామని హెచ్చరించారు.

CM Chandrababu: మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్

CM Chandrababu: మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని.. 18 నెలల్లో ఎన్నో కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు.

Amaravati Farmers: అమరావతి జోలికొస్తే ఊరుకోం.. జగన్‌కు రైతుల స్ట్రాంగ్ వార్నింగ్..

Amaravati Farmers: అమరావతి జోలికొస్తే ఊరుకోం.. జగన్‌కు రైతుల స్ట్రాంగ్ వార్నింగ్..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి నిర్మాణంపై జగన్.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు..

Yanamala: దురుద్దేశంతోనే అమరావతిపై జగన్ వ్యాఖ్యలు..

Yanamala: దురుద్దేశంతోనే అమరావతిపై జగన్ వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందకూడదనేది జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, నిధులు రాష్ట్రానికి రాకూడదన్నదే ఆయన లక్ష్యంగా తెలుస్తోందని విమర్శించారు..

Kandikunta: మత ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఎమ్మెల్యే కందికుంట ఫైర్

Kandikunta: మత ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఎమ్మెల్యే కందికుంట ఫైర్

రాష్ట్రం, దేశంలో హిందుత్వాన్ని అణగతొక్కాలని జగన్ కుట్ర చేస్తున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అండ్ కో.. హిందూ ధార్మిక సంస్థలపై దాడికి కుట్ర చేస్తూ అలజడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

Minister Narayana: రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్

Minister Narayana: రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని తమకు పూర్తి క్లారిటీ ఉందని.. రాజధానిపై వైసీపీ కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు.

Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు: సజ్జల

Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు: సజ్జల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి