• Home » YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy

రిమాండ్‌పై ముగిసిన వాదనలు.. గుంటూరు జైలుకు వాసుదేవరెడ్డి..

రిమాండ్‌పై ముగిసిన వాదనలు.. గుంటూరు జైలుకు వాసుదేవరెడ్డి..

జగన్ మోహన్ రెడ్డి హయాంలో.. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఎండీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మద్యం పాలసీ రూపకల్పన, కంపెనీల ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు..

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు.. జగన్ అండ్ కో పై శ్రీనివాసానంద సరస్వతి ధ్వజం

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు.. జగన్ అండ్ కో పై శ్రీనివాసానంద సరస్వతి ధ్వజం

శాసనమండలిలో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని పట్టుకున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకొని చాలా అభ్యంతరకరంగా వ్యవహరించారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

జగన్ హయాంలో రైతన్నలని పట్టించుకోలేదు.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

జగన్ హయాంలో రైతన్నలని పట్టించుకోలేదు.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అన్నదాతలని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

శ్రీవారి ఫొటోలతో ర్యాలీ చేయడం అమానుషం.. జగన్ అండ్ కోపై ఫరూక్ షుబ్లీ ధ్వజం..

శ్రీవారి ఫొటోలతో ర్యాలీ చేయడం అమానుషం.. జగన్ అండ్ కోపై ఫరూక్ షుబ్లీ ధ్వజం..

హిందువుల కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకొని వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీ చేయడం హేయమైన చర్య అని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ పేర్కొన్నారు. కాలికి బూట్లు, చెప్పులు వేసుకొని శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు.. వేంకటేశ్వరస్వామి ఫొటోలు పట్టుకోవడం అమానుషమని అన్నారు..

శ్రీవారి ఫొటోలతో వైసీపీ అపచారం.. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు కూటమి పక్షాల నిర్ణయం

శ్రీవారి ఫొటోలతో వైసీపీ అపచారం.. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు కూటమి పక్షాల నిర్ణయం

ఏపీ ఎన్డీఏ కూటమి పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. శాసనమండలిలో వైసీపీ సభ్యులు.. వేంకటేశ్వరస్వామి ఫొటోలతో చేసిన మహాపచారంపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి..

’క్లీన్ చిట్’ నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు.. జగన్ అండ్ కో పై పల్లా శ్రీనివాసరావు ధ్వజం

’క్లీన్ చిట్’ నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు.. జగన్ అండ్ కో పై పల్లా శ్రీనివాసరావు ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై వైసీపీ బురదజల్లుతోందని ధ్వజమెత్తారు.

దేవుడంటే భక్తి లేదు, భయం లేదు.. జగన్ అండ్ కో పై లోకేశ్ ధ్వజం

దేవుడంటే భక్తి లేదు, భయం లేదు.. జగన్ అండ్ కో పై లోకేశ్ ధ్వజం

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'శ్రీవారికి చేసిన మహాపాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు' జగన్ అని ధ్వజమెత్తారు.

వైసీపీ తీరును సభ్యసమాజం వ్యతిరేకిస్తోంది.. టీడీపీ ఎంపీల ధ్వజం

వైసీపీ తీరును సభ్యసమాజం వ్యతిరేకిస్తోంది.. టీడీపీ ఎంపీల ధ్వజం

శ్రీవారి కల్తీ లడ్డూ వ్యవహరంలో శాసనమండలిలో వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామి ఫొటోతో ఇవాళ ఆందోళనకు దిగారు. ఈ విషయమై మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు.

బిల్‌గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విష ప్రచారం చేస్తోంది.. మంత్రుల ధ్వజం..

బిల్‌గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విష ప్రచారం చేస్తోంది.. మంత్రుల ధ్వజం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. బిల్‌గేట్స్ అమరావతి పర్యటనపై జగన్ విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు..

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..

శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చి.. సభలో పెద్ద డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి