• Home » YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy

MP Kalisetty Appalanaidu: జగన్ హయాంలో రైతులు నష్టపోయారు..  ఎంపీ కలిశెట్టి  ఫైర్

MP Kalisetty Appalanaidu: జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.

Minister Atchannaidu: ఫిష్ ఆంధ్రా పేరిట పైసలు దోచేశారు.. జగన్ అండ్ కోపై మంత్రి అచ్చెన్న ఫైర్

Minister Atchannaidu: ఫిష్ ఆంధ్రా పేరిట పైసలు దోచేశారు.. జగన్ అండ్ కోపై మంత్రి అచ్చెన్న ఫైర్

గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మత్స్యకారులకు వలలు, బోట్లకి సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.

Devineni Uma: అలా చెప్పే దమ్ము, ధైర్యం లేదా?... జగన్‌పై మండిపడ్డ దేవినేని

Devineni Uma: అలా చెప్పే దమ్ము, ధైర్యం లేదా?... జగన్‌పై మండిపడ్డ దేవినేని

జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ కోర్టుకు హాజరయ్యారని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదంటూ మండిపడ్డారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేశారు.

Ashok Babu: చరమాంక దశకు జగన్ రాజకీయ జీవితం.. అశోక్ బాబు సంచలన కామెంట్స్

Ashok Babu: చరమాంక దశకు జగన్ రాజకీయ జీవితం.. అశోక్ బాబు సంచలన కామెంట్స్

కోర్టుకు వెళ్లే సమయంలో అంత ఆర్భాటం అవసరమా అంటూ జగన్‌పై మాజీ ఎమ్మెల్సీ ఫైర్ అయ్యారు. జగన్ రాజకీయ జీవితం చరమాంక దశకు చేరుకుందన్నారు.

Budda Venkanna: జగన్ బయట ఉంటే ప్రమాదమే.. బెయిల్ రద్దు చేయాల్సిందే: బుద్దా వెంకన్న

Budda Venkanna: జగన్ బయట ఉంటే ప్రమాదమే.. బెయిల్ రద్దు చేయాల్సిందే: బుద్దా వెంకన్న

జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. న్యాయస్థానాలకు రాకుండా కుంటిసాకులతో వాయిదా వేసుకుంటూ వచ్చారని మండిపడ్డారు.

Satyakumar Yadav: జగన్ హయాంలో హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారు: మంత్రి సత్యకుమార్

Satyakumar Yadav: జగన్ హయాంలో హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారు: మంత్రి సత్యకుమార్

కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి చేస్తోందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్‌ని వికసిత్ భారత్‌గా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

MP Appalanaidu: జగన్ హయాంలో పారిశ్రామిక వేత్తలను తరిమేశారు.. కలిశెట్టి ఫైర్

MP Appalanaidu: జగన్ హయాంలో పారిశ్రామిక వేత్తలను తరిమేశారు.. కలిశెట్టి ఫైర్

రాష్ట్రంలోని ప్రజలు కూటమి ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని వివరించారు. ఈ సదస్సును సోషల్ మీడియాలో యువత కూడా స్వాగతిస్తూ భారీస్థాయిలో పోస్టులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు.

CM Chandrababu: పేదలకి సొంతిల్లు ఉండాలనేది నా లక్ష్యం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: పేదలకి సొంతిల్లు ఉండాలనేది నా లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో మూడులక్షల ఇళ్లకు గృహా ప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు.

Minister Satya Prasad: జగన్ హయాంలో టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి పేదలను అప్పుల్లోకి నెట్టారు

Minister Satya Prasad: జగన్ హయాంలో టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి పేదలను అప్పుల్లోకి నెట్టారు

పేదలకు ఇళ్లు ఇవ్వకుండా జగన్ హయాంలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి చేతులు దులుపుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని పేదలకి కూడా తమ ప్రభుత్వం సాయం చేస్తోందని భరోసా కల్పించారు.

CM Chandrababu: జగన్ హయాంలో విధ్వంస విధానాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయి: చంద్రబాబు

CM Chandrababu: జగన్ హయాంలో విధ్వంస విధానాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయి: చంద్రబాబు

మెంథా తుఫానులో సమర్థవంతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా పనిచేశారని ప్రశంసించారు. మెంథా తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని నొక్కిచెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి