Home » YS Jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న 'అమరావతి' రాజధాని అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజలు భయాందోళనలతో కాకుండా.. వివేకంతో ఆలోచించాలని ఆయన సూచించారు..
పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం జగన్కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు.
అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. అయినా జగన్ హయాం.. మహిళలకు స్వర్ణ యుగం అంటూ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు..
టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న తరుణంలో, ఆయన ప్రచార సరళిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. దైవం అంటే భక్తిలేదు.. దేశమంటే ద్వేషం.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు... అంటూ మంత్రి లోకేశ్ మండిపడ్డారు.
మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నిన్న వ్యవసాయశాఖామంత్రి అచ్చెం నాయుడు.. ఆర్దిక మంత్రి కేశవ్.. నేడు పురపాలక శాఖామంత్రి నారాయణ.. ఇలా ఒకరి తరువాత ఒకరు వచ్చి మావిగన్కు కౌంటర్ ఇస్తున్నారు. జగన్ను అలా వదలేస్తే మంచిది కాదని కూడా..
రాజకీయాల్లో వ్యూహం కంటే ప్రతివ్యూహం ముఖ్యం. ఒక్కోసారి ప్రత్యర్థి వేసే ఎత్తుగడలు ఎంత వింతగా ఉంటాయంటే.. అందులో ఉన్న లాజిక్ను పట్టుకోవడానికి రాజకీయ పండితులకు కూడా సమయం పడుతుంది. 'మావిగన్' వ్యవహారం దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైఎస్ జగన్ మరోసారి తన అక్కసు వెల్లగక్కారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. వైసీపీ అంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి గౌరవం లేదని.. తాము అధికారంలోకి రాగానే చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. వైసీపీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న జగన్..
సలహా ఇచ్చే వారు చాలా చెబుతారు. కానీ అది ఆచరణ సాధ్యమా, కాదా అని తేల్చుకోవాల్సింది.. వాటిని అమలు చేసేవాడే. కానీ..
రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, అందరినీ సంప్రందించి అమరావతిని నిర్ణయించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతికి జగన్ కూడా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.