• Home » YS Jagan

YS Jagan

రాజధాని విషయంలో విధానం లేని నినాదం.. జగన్‌పై లంకా దినకర్ ఫైర్

రాజధాని విషయంలో విధానం లేని నినాదం.. జగన్‌పై లంకా దినకర్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై జగన్‌కు కనీస అవగాహన లేదన్నారు.

జగన్ కన్ఫ్యూజ్ అయ్యి.. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

జగన్ కన్ఫ్యూజ్ అయ్యి.. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరుతో నాటకాలు వేశారని మండిపడ్డారు.

వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ ఫైర్

వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ ఫైర్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే వైఎస్ జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహానాడుకు వైసీపీ మీటింగ్ దిష్టి చుక్క లాంటిది: మంత్రి రాంప్రసాద్

మహానాడుకు వైసీపీ మీటింగ్ దిష్టి చుక్క లాంటిది: మంత్రి రాంప్రసాద్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి హనీమూన్ నాయకుడని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివర్ణించారు. పాత సారాని కొత్త సీసాలో నింపి మార్కెటింగ్ చేసినట్లు వైఎస్ జగన్ వ్యవహారం ఉందన్నారు.

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు.

వైసీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు: జగన్‌

వైసీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు: జగన్‌

వైసీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న 'అమరావతి' రాజధాని అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజలు భయాందోళనలతో కాకుండా.. వివేకంతో ఆలోచించాలని ఆయన సూచించారు..

జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు

జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు

పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన అర్చకులకు టీటీడీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు.

జగన్ మహిళా 'పక్ష'పాతి కాదు 'కక్ష'పాతి?

జగన్ మహిళా 'పక్ష'పాతి కాదు 'కక్ష'పాతి?

అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. అయినా జగన్ హయాం.. మహిళలకు స్వర్ణ యుగం అంటూ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు..

పవన్‌ సగం...జగన్‌ సగం...!!!

పవన్‌ సగం...జగన్‌ సగం...!!!

టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న తరుణంలో, ఆయన ప్రచార సరళిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి