• Home » YS Jagan

YS Jagan

మహాపాపానికి ఒడిగట్టిన జగన్: మంత్రి కొల్లు రవీంద్ర

మహాపాపానికి ఒడిగట్టిన జగన్: మంత్రి కొల్లు రవీంద్ర

తిరుపతిలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహా పాపానికి ఒడిగట్టాడని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారు: ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారు: ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ నాయకులు కులాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఎమ్మెల్యే కామినేని ఆరోపించారు.

ఇబ్రహీంపట్నంలో జగన్ అభిమానుల హల్‌చల్

ఇబ్రహీంపట్నంలో జగన్ అభిమానుల హల్‌చల్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ అభిమానులను నిలువరించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి.

పోలీసుల అనుమతి లేకుండా.. జగన్ పరామర్శ యాత్ర..

పోలీసుల అనుమతి లేకుండా.. జగన్ పరామర్శ యాత్ర..

ఏపీలో పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి పరామర్శ యాత్రకు బయలుదేరుతున్నారు. సీఎం చంద్రబాబును, తెలుగు మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో..

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం.. SIT నివేదికలో షాకింగ్ విషయాలు

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం.. SIT నివేదికలో షాకింగ్ విషయాలు

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక ఇచ్చింది. 11 పేజీలతో కూడిన ఈ నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. దర్యాప్తులో తేలిన అంశాలను వివరిస్తూ బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తూ లేఖ రాసింది.

BV Raghavulu on Jagan: 'ఇదేం తీరు ?'.. వైఎస్ జగన్‌కు బీవీ రాఘవులు హితవు..

BV Raghavulu on Jagan: 'ఇదేం తీరు ?'.. వైఎస్ జగన్‌కు బీవీ రాఘవులు హితవు..

అమరావతిని రాజధానిగా అందరూ అంగీకరించారు. ఇప్పుడు మళ్లీ వివాదం చేయడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. జగన్ మొదట్లో అమరావతిని రాజధానిగా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని రాఘవులు సూచించారు.

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై వైసీపీకి పట్టాభిరామ్ సవాల్

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై వైసీపీకి పట్టాభిరామ్ సవాల్

2017 ఆగస్టు 14న పర్యావరణ అనుమతులు తెచ్చి, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించింది చంద్రబాబేనని టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ చెప్పారు. దీనికి సంబంధించిన జీవోలు, కేంద్ర ప్రభుత్వ లేఖలపై చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.

Kollu Ravindra: ఇలా చేస్తే మీ పార్టీ సమాధే.. జగన్‌‌పై మంత్రి కొల్లు ఫైర్

Kollu Ravindra: ఇలా చేస్తే మీ పార్టీ సమాధే.. జగన్‌‌పై మంత్రి కొల్లు ఫైర్

దోచుకోవటం, దౌర్జన్యాలు చేయడమే జగన్ విధానమని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనానికి, యోగాకి లింకు పెడుతున్నారంటే జగన్ లాంటి వ్యక్తులు ఉండటం దురదృష్టకరమన్నారు.

Ananthapuram News: ఏంటప్పా.. ఈ రప్పా.. రప్పా..?

Ananthapuram News: ఏంటప్పా.. ఈ రప్పా.. రప్పా..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సం ఇంకా గ్రామాల్లో అలజడి రేపుతూనే ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్డుపై ధర్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కాస్త దెబ్బతింటోంది. అంతేగాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Jagan Flexi: వైసీపీ కార్యకర్తల వీరంగం.. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం

Jagan Flexi: వైసీపీ కార్యకర్తల వీరంగం.. జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం

నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. జగన్ ఫ్లెక్సీ వద్ద మేకపోతును నరికి ఆ రక్తంతో జగన్ చిత్రపటానికి అభిషేకం చేశారు. మేకపోతు తలకాయ పట్టుకుని వీరంగం సృష్టించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి