• Home » YS Jagan

YS Jagan

కర్నూలులో జగన్ పర్యటన.. పోలీసుల ఆంక్షలు

కర్నూలులో జగన్ పర్యటన.. పోలీసుల ఆంక్షలు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం కర్నూలులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు.

జగన్‌ డైరెక్షన్‌లోనే ఆటవిక చర్యలు

జగన్‌ డైరెక్షన్‌లోనే ఆటవిక చర్యలు

జగన్‌ డైరెక్షన్‌లోనే వైసీపీ నేతలు ఆటవిక చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘ఎర్ర బస్సు’ కష్టాలు!

‘ఎర్ర బస్సు’ కష్టాలు!

వైసీపీ అధ్యక్షుడు ఏదో ఒకటి అనేసి ‘డ్యామేజీ’ చేసేస్తారు! ఆ తర్వాత... అదే పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చి ‘డ్యామేజీ కంట్రోల్‌’కు ప్రయత్నిస్తారు. అనేక విషయాల్లో జరిగింది ఇదే! ఇప్పుడు... ‘ఎర్రబస్సు’తో వైసీపీకి పెద్ద తిప్పలొచ్చి పడ్డాయి.

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్‌ కోసం జగన్‌ పాట్లు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్‌ కోసం జగన్‌ పాట్లు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. విమానాశ్రయం పూర్తిగా తన హయాంలోనే ప్రారంభమైందన్నట్లుగా ప్రచారం చేస్తుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ

సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత జైలు వద్దకు చేరుకోవడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.

భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రజలకు అంకితం చేస్తున్న కూటమి ప్రభుత్వం: అచ్చెన్న

భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రజలకు అంకితం చేస్తున్న కూటమి ప్రభుత్వం: అచ్చెన్న

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ క్రెడిట్ చోరికి పాల్పడుతోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు విమర్శించారు. బుధవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

వ్యవస్థల్ని నాశనం చేయడమే గొడ్డలి పార్టీ అధినేత లక్ష్యం: సీఎం చంద్రబాబు

వ్యవస్థల్ని నాశనం చేయడమే గొడ్డలి పార్టీ అధినేత లక్ష్యం: సీఎం చంద్రబాబు

వ్యవస్థలు నిర్మాణం చేద్దామనే సంకల్పంతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ వ్యవస్థల్ని నాశనం చేయటమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ అధినేత ఉన్నారంటూ వైఎస్ జగన్‌పై ఆయన మండిపడ్డారు.

రైతులను ముంచే స్టేట్‌మెంట్లు మానుకో.. జగన్‌కు అచ్చెన్నాయుడు హితవు

రైతులను ముంచే స్టేట్‌మెంట్లు మానుకో.. జగన్‌కు అచ్చెన్నాయుడు హితవు

రైతుల శ్రేయస్సు కోరుకోవడమే రాజకీయ నాయకుడి లక్షణమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సలహాలు ఇస్తే ఆహ్వానిస్తామని.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటున్న సమయంలో నెగిటివ్ స్టేట్‌మెంట్లతో మరింత నష్టం చేయొద్దని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

వైసీపీని జీరో చేసి జగన్ నోరు నొక్కడం ఖాయం: టీడీపీ ఎంపీ

వైసీపీని జీరో చేసి జగన్ నోరు నొక్కడం ఖాయం: టీడీపీ ఎంపీ

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. వైసీపీని జీరో చేసి జగన్ నోరు నొక్కడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు.

రాజధాని విషయంలో విధానం లేని నినాదం.. జగన్‌పై లంకా దినకర్ ఫైర్

రాజధాని విషయంలో విధానం లేని నినాదం.. జగన్‌పై లంకా దినకర్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై జగన్‌కు కనీస అవగాహన లేదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి