• Home » Yemmiganur

Yemmiganur

ప్రజల మేలు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను

ప్రజల మేలు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను

ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజీవ్‌ రెడ్డి అన్నారు.

మార్కెట్‌ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

మార్కెట్‌ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశించారు.

గుంతలో పడ్డ బస్సు

గుంతలో పడ్డ బస్సు

మండలంలోని పెద్దనేలటూరు గ్రామ శివారులో శనివారం సాయంత్రం ఆర్టీసీ విద్యార్థి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడబోయి ఒక సైడ్‌కు ఒరిగింది.

జాతీయ స్థాయి పరుగు పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి పరుగు పోటీలకు ఎంపిక

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న బోయ నరసింహులు ఇటీవల వేలూరులో జరిగిన రాష్ట్రస్థాయి పరుగు పందెంలో మూడు బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌ తెలిపారు.

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలి

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలి

ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకణ చేయడం తక్షణమే ఆపాలని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి బుట్టా రేణుక డిమాండ్‌ చేశారు.

కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇవ్వాలి

కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇవ్వాలి

ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో పనిచేస్తూ మరణించిన, పదవీ విరమణ పొందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలోని వారికే ఉద్యోగాలు ఇవ్వాని ఏఐటీయూసీ నాయకులు యల్లప్ప, విజయేంద్ర, నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు.

బాణసంచా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలి

బాణసంచా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలి

బాణసంచా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి సూచించారు.

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే బీవీ

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే బీవీ

ప్రజారోగ్యానికి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

MLA: ఏం డౌట్ వద్దు.. అక్రమార్కులు తప్పించుకోలేరు

MLA: ఏం డౌట్ వద్దు.. అక్రమార్కులు తప్పించుకోలేరు

అక్రమార్కులెవరూ తప్పించుకోలేరని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మిగనూరు పట్టణంలో 2008లో మంజూరై 2009లో అప్పటి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హయాంలో రూ. 44కోట్లతో ప్రారంభమై నేటికి అసంపూర్తిగా ఉన్న యూజీడీ(అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ)లో జరిగిన అక్రమాలపై విచారణ కమిటీ వేస్తామన్నారు.

AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని షాక్..

AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని షాక్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల (AP Elections) ముందు కూడా అధికార వైసీపీకి (YSR Congress) షాకులు తప్పట్లేదు. ఇప్పటికే టికెట్లు దక్కని.. ఆశావహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఎంపీలు రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి