• Home » YCP

YCP

టీడీపీ బలోపేతానికి కృషి

టీడీపీ బలోపేతానికి కృషి

టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.

INSIDE : టీడీపీ నేతల దెబ్బకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సైలెంట్..!

INSIDE : టీడీపీ నేతల దెబ్బకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సైలెంట్..!

రాయలసీమలో వైసీపీ, టీడీపీ యువత నేతల మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు యువనాయకులు మధ్య మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది.

YSRCP MLCs join TDP: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు

YSRCP MLCs join TDP: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు

వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు.

Mithun Reddy Custody: కస్టడీలో సిట్ అధికారులకు సహకరించని మిథున్ రెడ్డి

Mithun Reddy Custody: కస్టడీలో సిట్ అధికారులకు సహకరించని మిథున్ రెడ్డి

మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న ఏ-4 మిథున్ రెడ్డిని సిట్ విచారించింది. కస్టడీలో తొలి రోజునే సిట్ అధికారులు ఆయనను పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Mithun Reddy to Police Custody: పోలీస్ కస్టడీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

Mithun Reddy to Police Custody: పోలీస్ కస్టడీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Jogi Ramesh: జోగి రమేష్ ఓవరాక్షన్.. 14 మంది వైసీపీ నేతలపై కేసు..

Jogi Ramesh: జోగి రమేష్ ఓవరాక్షన్.. 14 మంది వైసీపీ నేతలపై కేసు..

నిబంధనలకు వైసీపీ నేతలు మరోసారి పాతర వేశారు. 144 సెక్షన్ అధిగమించి మూలపాడు యాష్ డంపింగ్ యార్డ్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్ సహా.. 14 మంది వైసీపీ నేతలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

Buddha Venkanna On YCP Leaders: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఊరుకునేది లేదు..

Buddha Venkanna On YCP Leaders: పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఊరుకునేది లేదు..

టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు పచ్చి మోసగాళ్ళని, కాబట్టే ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శలు గుప్పించారు.

AP Liquor Scam Update: లిక్కర్ స్కామ్ కేసులో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్

AP Liquor Scam Update: లిక్కర్ స్కామ్ కేసులో మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో మూడో అదనపు ఛార్జ్ షీట్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో సోమవారం దాఖలు చేసింది.

Nara Lokesh On Fake Videos: ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Nara Lokesh On Fake Videos: ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వైసీపీ ఫేక్ వీడియోలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. కోరలు పీకేసినా పాము కాటేస్తుందనే రీతిలో వైసీపీ ప్రవర్తిస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Minister Atchannaidu: ఏపీకి మరో 2 రోజుల్లో 50 వేల టన్నుల యూరియా: మంత్రి అచ్చెన్నాయుడు

Minister Atchannaidu: ఏపీకి మరో 2 రోజుల్లో 50 వేల టన్నుల యూరియా: మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. వైసీపీ హయాంలోనే రైతులు యూరియా కోసం అవస్థలు పడ్డారని.. కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా కొరతకు తెరదించిందని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి