Home » YCP
ఏలూరు: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకం సృష్టించారు. 40వ డివిజన్లో టీడీపీ వర్గీయులపై దాడి చేశారు. తెలుగుదేశం సానుభూతి పరుడు చీపుర్లు గణేష్పై కోడి కత్తితో వైసీపీ దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గణేష్ గొంతు వద్ద తీవ్ర గాయమైంది.
పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి.
వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళల సంరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పుకునే ఆ పార్టీలోని కొందరు నేతలే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా...
అమరావతి: అంతన్నారు.. ఇంతన్నారు... ఎన్నికలు కొద్ది రోజుల ముందు తెగ హడావిడి చేశారు. సంక్షేమానికి తానే అంబాసిడర్ అన్నట్లు గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి తాము డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాలు గడవు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. 10వతేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలన్నట్లు హడావిడి చేశారు. ఎన్నికల కోడ్కు ముందు సంక్షేమ పథకాల బటన్ నొక్కి.. సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలో..
నరసరావుపేటలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడి చేశారు. మల్లమ్మ సెంటర్లో టీడీపీకి చెందిన నేత వాహనాన్ని నడిరోడ్డుపై వైసీపీ నేతలు తగలబెట్టారు.
అమరావతి: పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఫేక్ పోస్టులకు అడ్డుకట్ట పడడంలేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వీడియోను వైసీపీ మూకలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎలాంటి సర్వే నిర్వహించలేదు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మితిమీరి ప్రవర్తించారు. కొందరు నేతలు తమకు నిబంధనలు వర్తించవు అన్నట్టు ప్రవర్తించారు.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.
సీఎం జగన్ ప్రభుత్వంపై సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు.
పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ కవ్వింపులు.. బెదిరింపు చర్యలకు దిగింది. టీడీపీ వర్గీయులు ఎదురు తిరిగినచోట కర్రలు, రాళ్లతో విరుచుకుపడింది. ఈ దాడులలో పలువురు ఓటర్లు, టీడీపీ వర్గీయులు, ఓ బీఎస్ఎఫ్ జవాను గాయపడ్డారు. తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటమి భయంతో.. పోలింగ్ను అడ్డుకునేందుకు వైసీపీవారు ఇలా వ్యవహరించారని టీడీపీ కూటమి అభ్యర్థులు మండిపడ్డారు....