Home » YCP
కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు నుంచి మెగా డీఎస్సీ 2025 ఆత్మ గౌరవ ర్యాలీ ప్రారంభమైంది. ఉపాధ్యాయుల హక్కు - న్యాయమైన నియామకాలకు మద్దతు అంటూ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రవి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు.
ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మెగా DSC ప్రక్రియపై వైసీపీ ఎమ్మెల్సీ పార్వతారెడ్డి చంద్రశేఖర్రెడ్డి దాఖలు చేసిన పిల్ను హైకోర్టు విచారణ సందర్భంగా తప్పుబట్టింది.
2024లో ఎవరూ ఊహించని విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు.
పీఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) అమలులో ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం నిధుల వినియోగంలో విఫలమైందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. 2021 నుంచి 2024 మధ్య కేంద్రం విడుదల చేసిన నిధుల్లో కొంత భాగం మాత్రమే వినియోగించారని తెలిపింది.
వైసీపీపై బోరుగడ్డ అనిల్ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. తాడేపల్లిలోని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు బోరుగడ్డ నిరసనకు దిగారు. భార్యతో కలిసి ఆందోళనకు దిగిన ఆయన.. జగన్ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గుజరాత్లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరు జిల్లాలో ఓ అసెంబ్లీ స్థానం వైసీపీ ఇన్చార్జ్ని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. జిల్లా జైలు వద్ద పోలీసులు విధించిన ఆంక్షలను వైసీపీ శ్రేణులు ఉల్లంఘించారు.
‘మెగా డీఎస్సీ’పై వైసీపీ కసి కొనసాగుతూనే ఉంది. డీఎస్సీ-2025లో జరిగిన టీచర్ల నియామకాలన్నీ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మరోసారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది.