Home » YCP
వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని శాసనమండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఒక సైకో. ఆయన పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల మద్యం కుంభకోణం కేసులో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నెలకు రూ.32 వేల వేతనానికి ఓ కాఫీ షాప్లో పనిచేసే ఉద్యోగి.. ఏకంగా రూ.429 కోట్ల మేరకు మద్యం లావాదేవీలు...
అక్రమంగా మద్యం డంప్ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి కోర్టు ఈ నెల 17 వరకూ రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో కాకాణి(ఏ-8)ని గురువారం పీటీ వారెంట్పై నాలుగో అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు.
ఒక వ్యక్తి చనిపోతే వాళ్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చాలి. కాని జగన్ చేస్తున్న ఓదార్పు ఏంటో అర్థం కావడం లేదు. వర్క్ ఫ్రమ్ ఓదార్పు యాత్రలా ఆయన పరిస్థితి ఉంది అని హోం మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
జనం దగ్గరకు వెళితే ఎక్కడ పాత హామీలు గుర్తు చేస్తారేమోనని భయం తాము అమలు చేయలేకపోయిన మద్యనిషేధం, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై నిలదీస్తే ఏం చెప్పాలని బెదురు....
చిత్తూరు జిల్లా బంగారుపాళేనికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ 9న రానున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్ మంగళవారం బెయిల్పై విడుదలయ్యారు. టీడీపీ కార్యకర్తపై దాడి, హత్యాయత్నం కేసులో ఆయనకు గుంటూరు జిల్లా కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.
యువజన విభాగాన్ని, వైసీపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల్లో పర్యటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో పర్యటన తర్వాత మళ్లీ పాదయాత్ర చేపడతానని ప్రకటించారు.