Home » West Indies Cricketers
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 16 పరుగుల తేడా వెస్టిండీస్ విజయం సాధించింది. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (సోమవారం) బంగ్లా, విండీస్ మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ జట్టు తమ ఇన్నింగ్స్ లోని 50 ఓవర్ల మొత్తాన్ని స్పిన్ బౌలర్ల చేత వేయించి వరల్డ్ రికార్డు నమోదు చేసింది. క్రికెట్లో పూర్తి స్థాయి సభ్యదేశం ఈ అద్భుతమైన ఫీట్ను సాధించడం ఇదే మొదటిసారి.
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మైదానంలో అల్లాడిపోయాడు. కరేబియన్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి రాహుల్కు ప్రైవేట్ పార్ట్ లో తగిలింది.
వెస్టిండీస్తో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ విజయం ఐదో రోజుకు వాయిదా పడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. ఇక విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది.
క్రికెట్లో ఎన్నో బెస్ట్ క్యాచులు చూసుంటారు. కొన్ని గొప్ప క్యాచులు కూడా రిపీటెడ్గా చూసుంటారు. అలాంటి కోవలో చేరే క్యాచే ఇది. మనిషా.. పక్షా.. అనేలా ఆశ్చర్యపరుస్తూ బంతిని గాల్లో ఎగురుతూ పట్టేశాడో ఫీల్డర్.
వెస్టిండీస్తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా 133 పరుగులతో గెలిచింది...
కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ పేసర్పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 11 మంది మహిళల్ని అతడు వేధించాడని తెలుస్తోంది. మరి.. ఎవరా క్రికెటర్ అనేది ఇప్పుడు చూద్దాం..
టీ20లు, వన్డే మ్యాచులు చూసేందుకు స్టేడియాలకు భారీగానే వస్తుంటారు అభిమానులు. కానీ టెస్టులపై మాత్రం పెద్దగా ఆసక్తి చూపించరు. అందుకే ఫ్యాన్స్ను స్టేడియాలకు రప్పించేందుకు నిర్వాహకులు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.
ఓవల్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్–ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కానీ ఆట వల్ల మాత్రం కాదు. థర్డ్ అంపైర్ (Third Umpire Controversy) ఎడ్రియన్ హోల్డ్స్టాక్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల వల్ల వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం.