Home » West Godavari
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య కేసులో కీలక సమాచారం బయటికి వచ్చింది. వారిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. అంటూ స్నేహితుడితో ఎస్సై చివరి ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్గా మారింది.
జంగారెడ్డి గూడెంలో చిన్నారులను హింసించిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను విచక్షణ రహితంగా కొట్టిన పవన్తో పాటు తల్లి శారదపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తణుకు రూరల్ ఎస్ఐ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్ ఫైర్ అయ్యిం దా? అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూర్తి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని
CM Chandrababu: దేశ వ్యాప్తంగా ఆర్యవైశ్యులే కాకుండా అందరి భక్తుల మన్ననలు పొందుతున్న ఏకైక దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తొలిసారిగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మ వారిని దర్శించుకోవడం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.
Andhrapradesh: తనపై వచ్చిన అవనీతి ఆరోపణలపై మూర్తి తీవ్రంగా మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు ఉదయం పోలీస్స్టేషన్కు వచ్చిన మూర్తి... తోటి పోలీసులు చూస్తుండగానే తనను తాను రివార్వల్తో కాల్చుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్ఐను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కొల్లేరు రాజకీయ పార్టీలకు ఎప్పుడూ తరగని సొమ్ములిచ్చే అక్షయ పాత్రే. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొల్లేరు పరిధిలో ఉండే ఎమ్మెల్యేలు అక్రమంగా చేపల చెరువులు తవ్వడం, తద్వారా కోట్లాది రూపాయలు వెనేకేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే తాజగా సుప్రీం కోర్టు డెడ్ లైన్లో కొల్లేరులో మళ్లీ టెన్షన్ మొదలైంది.
Venkataramana Reddy: తప్పు చేసినవాడు ఎంతటి వాడైనా శిక్షకు అర్హులే అని తెలంగాణ ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి తేల్చిచెప్పారు. ఇందులో రాజకీయ కక్షలు లేవన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఎటువంటి వాతావరణాన్ని సృష్టించారనేది గ్రామాల్లోని ప్రజలు అందరికీ తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు.
Kidnap: పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కిడ్నాప్ గురైన ఆక్వా వ్యాపారి సత్యనారాయణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sankranti 2025: తూర్పుగోదావరి జిల్లాలో హోరాహోరీగా కోడిపందాలు జరుగుతున్నాయి. జిల్లాలో సుమారు 100 నుంచి 120 గ్రామాల్లో 300 కు పైగా బరులు ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బోగి, సంక్రాంతి రెండు రోజుల్లో ఒక్కో బరిలో సగటున 20 లక్షల వరకు పందాలు, గుండాట జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
తెలుగు వారి అతి పెద్ద మూడు రోజుల పండుగ సంక్రాంతిలో తొలిరోజైన సోమవారం భోగి.. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది.