Home » West Godavari
డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల విషయాన్ని ప్రస్తావించి అతడి వ్యవహారశైలిపై నివేదిక పంపించాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు.
పెళ్లైన తరువాత వచ్చే పండుగలకు కొత్త అల్లుళ్లకు అత్తింటి వారు జరిపే మర్యాదలు అంతా ఇంతా కాదు. సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుళ్లకు కొత్త రకాల వంటకాలను రుచి చూపించడం జరుగుతుంది.
గత వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీల నిధులను సైతం దారి మళ్లించారని మంత్రి రామానాయుడు ఆరోపించారు. పట్టణాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
పాలకొల్లు పట్టణానికి చెందిన పప్పుల దుర్గామల్లేశ్వరరావు కళ్లకు గంతలు కట్టుకుని బైక్ నడుపుతాడు.. బాణం వేస్తాడు.. అతని ప్రదర్శన చూస్తే కళ్లకు గంతలు కట్టినా చూస్తాడు అనిపిస్తుంది. అంత కచ్చితత్వంతో సాగే అతని ప్రదర్శన చూసేవారు ఊపిరి బిగబట్టాల్సిందే.
మార్కెట్పై జీఎస్టీ తగ్గింపు ప్రభావం స్పష్టగా కనిపిస్తుంది. ఈనెల 22నుంచి పలు వస్తువులుపై జీఎస్టీ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని మార్కెట్లపై ప్రభావం పడింది.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని అధ్యాపకుడిపై విద్యార్థి అతి దారుణంగా దాడి చేశాడు.
భర్త దుబాయ్ నుంచి తిరిగొచ్చేశాడని భార్య కోపం!. భార్య తనతో కాపురం చేయడం లేదని భర్త గొడవ. దీనిపై న్యాయం చెప్పండని భర్త పెద్దల వద్ద పంచాయితీ పెట్టాడు.
ఉభయ గోదావరి జిల్లా ఆరోగ్య ప్రధాయిని అయిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్)కు ప్రతిరోజు వైద్యం నిమిత్తం సుమారు 4 వేల మంది వస్తుంటారు. వారిలో సుమారు 200 మంది మహిళలు ప్రసూతి వైద్యం నిమిత్తం వస్తుంటారు.
నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడ్డాక కలెక్టరేట్ ఆఫీస్ అద్దె భవనంలో కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. మార్కెట్ యార్డులో కలెక్టరేట్కు స్థలం ఇచ్చారని.. అది ముందుకు వెళ్లలేదని రఘురామ క్లారిటీ ఇచ్చారు.
దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు వెళ్లారు. అయితే దుబాయిలో వారు పనిచేసే యజామానితో వివాదం ఏర్పడ్డింది. దీంతో 12మంది యువకులు స్వదేశానికి తిరిగి వచ్చారు.