• Home » West Bengal

West Bengal

రూలర్స్ లా నుంచి రూల్ ఆఫ్ లా తెచ్చాం... సువేందు అధికారి

రూలర్స్ లా నుంచి రూల్ ఆఫ్ లా తెచ్చాం... సువేందు అధికారి

పశ్చిమబెంగాల్‌ను పాలకుల ఇష్టానుసారం పాలించే వారని, ఇప్పుడు ఆ స్థానే చట్టబద్ధ పాలనను రాష్ట్రంలో తీసుసు వచ్చామని ముఖ్యమంత్రి సువేందు అధికారి అన్నారు.

పార్టీ వద్దనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు... మమతా బెనర్జీ

పార్టీ వద్దనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు... మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమిని చవిచూడటంతో పార్టీని కొత్తగా నిర్మించాలని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. పార్టీలో ఉండాలనుకునే వాళ్లు ఉండవచ్చని, వద్దనుకునే వాళ్లు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు.

ఆర్జీ కర్ హత్యాచారం కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్

ఆర్జీ కర్ హత్యాచారం కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య కేసులో విధినిర్వహణల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

నల్లకోటులో కోర్టుకు మమత

నల్లకోటులో కోర్టుకు మమత

బెంగాల్‌ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల విషయంలో పోలీసులపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, మాజీ సీఎం మమతాబెనర్జీ విరుచుకుపడ్డారు.

లాయర్ గౌన్‌లో కలకత్తా హైకోర్టుకు మమత

లాయర్ గౌన్‌లో కలకత్తా హైకోర్టుకు మమత

బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టుకు చేరుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస కేసులో వాదనలు వినిపించేందుకు లాయర్ గౌన్‌లో న్యాయస్థానానికి హాజరయ్యారు.

ముళ్ల కంచెలకు భయపడం.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ..

ముళ్ల కంచెలకు భయపడం.. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ..

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మాణం రెండు దేశాల మధ్య చర్చనీయాంశంగా మారింది. రెండు దేశాల మధ్య కంచె నిర్మాణం కోసం బీఎస్‌ఎఫ్‌కు భూమిని కేటాయిస్తూ పశ్చిమబెంగాల్‌లోని నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల ఫలితాలపై పిటిషన్ వేసిన తృణమూల్.. సుప్రీం స్పందన ఏంటంటే..

ఎన్నికల ఫలితాలపై పిటిషన్ వేసిన తృణమూల్.. సుప్రీం స్పందన ఏంటంటే..

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వల్ల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని తృణమూల్ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓట్ల తొలగింపులు చేపట్టిన ప్రాంతాల్లో స్వల్ప తేడాతో పార్టీ ఓడిపోతే దానిపై తిరిగి దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ బాధితులకు ఉందని స్పష్టం చేసింది.

బీఎస్ఎఫ్ అధీనంలోకి 45 రోజుల్లో సరిహద్దు ఫెన్సింగ్..  బెంగాల్ సీఎం కీలక నిర్ణయం

బీఎస్ఎఫ్ అధీనంలోకి 45 రోజుల్లో సరిహద్దు ఫెన్సింగ్.. బెంగాల్ సీఎం కీలక నిర్ణయం

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సోమవారంనాడు జరిపిన తొలి క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఫెన్సింగ్‌ కోసం భూమిని బీఎస్ఎఫ్‌కు ఈరోజు నుంచే స్వాధీనం చేస్తున్నట్టు ప్రకటించారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.

సువేందు అధికారి పీఏ హత్యకేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

సువేందు అధికారి పీఏ హత్యకేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

సువేందు అధికారి పీఏ హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

బెంగాల్‌లో తృణమూల్ 'మెల్ట్‌డౌన్'.. మమత, అభిషేక్‌లపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు!

బెంగాల్‌లో తృణమూల్ 'మెల్ట్‌డౌన్'.. మమత, అభిషేక్‌లపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు!

బెంగాల్‌లో తృణమూల్ 'మెల్ట్‌డౌన్' పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం మమత, ఆమె మేనల్లుడు అభిషేక్‌లపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు మొదలుపెట్టారు. పార్టీ ఓటమి చవిచూడగానే అంతర్గత కుమ్ములాటలు ఒక్కొకటిగా బహిర్గతమవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి