• Home » West Bengal Assembly Elections 2026

West Bengal Assembly Elections 2026

బెంగాల్‌లోని 15 బూత్‌ల్లో నేడు రీపోలింగ్‌

బెంగాల్‌లోని 15 బూత్‌ల్లో నేడు రీపోలింగ్‌

పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్‌ బూత్‌ల్లో శనివారం రీపోలింగ్‌ జరపాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు...

బెంగాల్ రీపోలింగ్.. 90 శాతం పోలింగ్ నమోదు

బెంగాల్ రీపోలింగ్.. 90 శాతం పోలింగ్ నమోదు

పశ్చిమబెంగాల్ సౌత్ 24 పరగణాల జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 పోలింగ్ బూత్‌లలో శనివారంనాడు రీపోలింగ్ ముగిసింది. 90 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.

బెంగాల్‌లోని ఫాల్తాలో ఎన్నిక రద్దు

బెంగాల్‌లోని ఫాల్తాలో ఎన్నిక రద్దు

పశ్చిమబెంగాల్‌లోని ఫాల్తా నియోజకవర్గంలో ఏప్రిల్‌ 29న జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామిక ప్రక్రియను పక్కదోవ పట్టించారనే ఆరోపణలు రావడంతో ఈసీ ఎన్నికను రద్దు చేసింది.

ఓట్ల లెక్కింపులో కేంద్ర సిబ్బంది నియామకంపై మమతకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..!

ఓట్ల లెక్కింపులో కేంద్ర సిబ్బంది నియామకంపై మమతకు సుప్రీంకోర్టులో చుక్కెదురు..!

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్‌ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్‌ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం

దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో జరుగనుండటంతో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ 500 నుంచి 700 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో కచ్చితంగా రీపోలింగ్‌ కోరాలని వారికి సూచించారు.

5 పోరాట క్షేత్రాలు..823 సీట్లు: కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

5 పోరాట క్షేత్రాలు..823 సీట్లు: కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలితప్రాంత పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 29 వరకూ మొత్తం 823 సీట్లలో పోలింగ్ జరుగగా, కీలకమైన ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డైన్ మొదలైంది.

కౌంటింగ్ డే.. అందరి దృష్టి ఫలితాలపైనే

కౌంటింగ్ డే.. అందరి దృష్టి ఫలితాలపైనే

ఇండియా రాజకీయ ముఖచిత్రం తిరగరాసే ఎన్నికలుగా మే 4వ తేదీ నిలువనుందా అనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు..

కాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు..

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం మరికాసేపట్లో మొదలు కాబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగాయి.

సీఐసీగా గోయల్‌ ఎంపికపై రాహుల్‌ అసమ్మతి!

సీఐసీగా గోయల్‌ ఎంపికపై రాహుల్‌ అసమ్మతి!

కేంద్ర నూతన ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ)గా రాజ్‌కుమార్‌ గోయల్‌ నియామకాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విభేదించినట్లు ఓ ఆర్టీఐ సమాధానం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి