• Home » Warangal

Warangal

మూగజీవాలకు వడదెబ్బ..  ఎండలకు సొమ్మసిల్లుతున్న పశువులు

మూగజీవాలకు వడదెబ్బ.. ఎండలకు సొమ్మసిల్లుతున్న పశువులు

వరంగల్ జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు మూగ జీవా లు సైతం బెంబేలెత్తుతున్నాయి.

చిన్నారి ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం..

చిన్నారి ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం..

ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో ఎలికట్టే కవిత, శ్రీనివాస్ దంపతులు నివసిస్తున్నారు.

దారుణం.. కాబోయే భార్యను హతమార్చిన యువకుడు

దారుణం.. కాబోయే భార్యను హతమార్చిన యువకుడు

వారం రోజుల్లో పెళ్లి ఉందనగా కాబోయే భార్యను హత్య చేశాడో యువకుడు. అజ్మీరా అరవింద్ అనే వ్యక్తికి భూక్యా సంగీతతో ఈనెల 29న పెళ్లి నిశ్చయించారు పెద్దలు.

వరంగల్ ముత్తోజిపేటలో బండి సంజయ్ వర్సెస్ పోలీసులు

వరంగల్ ముత్తోజిపేటలో బండి సంజయ్ వర్సెస్ పోలీసులు

ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలంటూ గురువారం నాడు ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ మృతిచెందారు.

వారంలో పెళ్లి.. ఇంతలో మృత్యువు..

వారంలో పెళ్లి.. ఇంతలో మృత్యువు..

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం రెవెన్యూ పరిధిలో ఇటుకలగడ్డ తండాలో బుధవారం ఓ యువతి బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెం దింది.

రామప్పలో లేజర్‌ షో..

రామప్పలో లేజర్‌ షో..

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని రామప్ప దేవాలయం అత్యాధునిక త్రీడీ లేజర్‌ షోతో కనువిందు చేయనుంది.

అమ్మా.. ఎట్లున్నవే?

అమ్మా.. ఎట్లున్నవే?

ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని స్వగ్రామానికి వచ్చారు.

కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్లు కూడబెట్టుకుంది: కడియం శ్రీహరి

కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్లు కూడబెట్టుకుంది: కడియం శ్రీహరి

కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుందని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి