Home » Warangal
జనగామ మండలంలో పెద్దపులి సంచారం వార్తలు స్థానిక ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జనగామ, పక్కనే ఉన్న యాద్రాది భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక ఏరియాలో పెద్దపులి సంచారం ఉందని తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో.. ఇక పోటీలో ఉన్న వారి జాబితా వెల్లడైంది. అలాగే పోటీలో ఉన్న వారంతా తమ ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారానికి సిద్ధమయ్యాయి.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కెనాల్లో పడి ఇద్దరు యువకులు గల్లంతయిన విషాద సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ముఖుల్ అలియాస్ సోను, మస్తాన్ అనే యువకులు ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి నుంచి ఊపందుకోనుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు రంగంలోకి దిగనున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు వారం రోజులే. అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఖర్చు పరిమితి, ఎన్నికల అధికారుల లెక్కింపు ఎలా ఉంటుందో చూద్దాం.
ఇద్దరు యువకులు పెళ్లి పేరుతో మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని అనిత అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర విషాదం నెలకొంది. మంచి భవిష్యత్తు ఉన్న తమ కూతురు చావుకు కారణమైన ఆ ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
సమ్మక్క తల్లి గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గద్దెపైకి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా సమ్మక్కకు స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చొరవ వల్లే మమునూరు ఎయిర్పోర్ట్ కల నెరవేరుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. స్వాతంత్య్రం రాకముందు మమునూరు అతిపెద్ద ఎయిర్పోర్ట్గా ఉండేదని అన్నారు.
మేడారం మహాజాతరకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు సాలరమ్మ గద్దెపైకి చేరుకోనున్నారు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారంలో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర ప్రారంభం రోజైన బుధవారం భక్తులు పెద్దసంఖ్యలో ఉంటారనే భావనతో చాలామంది ముందస్తుగానే మేడారాని చేరుకుని తమతమ మొక్కులతను చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం భక్తజన గూడారంగా మారిపోయింది.