• Home » Warangal

Warangal

జయశంకర్ భూపాలపల్లిలో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు

జయశంకర్ భూపాలపల్లిలో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్రపూజల కలకలం రేగింది. బుధవారం రాత్రి అమావాస్య కావడంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాగులో క్షుద్రపూజలు చేశారు.

నా‘నో’ అంటున్న రైతులు

నా‘నో’ అంటున్న రైతులు

నానో యూరియా, నానో డీఏపీ వినియోగించడంలో రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు.

శుభకరం.. శ్రావణ మాసం..

శుభకరం.. శ్రావణ మాసం..

శుభ ముహూర్తాలు, పండుగలు, పర్వదినాలు, పూజలకు ప్రసిద్ధి గాంచింది శ్రావణ మాసం. ఏడాదిలో వచ్చే 12 మాసాల్లో శ్రావణ మాసానికి విశిష్టత ఉంది.

వరంగల్‌ జిల్లాలో అరుదైన పాము

వరంగల్‌ జిల్లాలో అరుదైన పాము

వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఓ అరుదైన పాము కనిపించింది.

మనుషులకు ‘ఆధార్’ లాగే.. భూములకూ ‘భూధార్’: మంత్రి పొంగులేటి

మనుషులకు ‘ఆధార్’ లాగే.. భూములకూ ‘భూధార్’: మంత్రి పొంగులేటి

తెలంగాణ వ్యాప్తంగా గత పాలకులు ఆర్భాటంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని.. ఎక్కడ కూడా ఆఫీసులు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

15 నిమిషాల ముందే తిరుపతి-కరీంనగర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలు

15 నిమిషాల ముందే తిరుపతి-కరీంనగర్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి- కరీంనగర్‌ బైవీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం. 12761) బయలుదేరే సమయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సవరించారు.

ఏజెన్సీలో నీటి కష్టాలకు చెక్‌

ఏజెన్సీలో నీటి కష్టాలకు చెక్‌

ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాలు, తండాల్లో తాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

పేకాట స్థావరాలుగా ఫాంహౌస్‏లు

పేకాట స్థావరాలుగా ఫాంహౌస్‏లు

పల్లెల్లో వ్యవసాయ క్షేత్రాల్లో నిర్మించుకున్న కొన్ని ఫాంహౌస్‏లు అసాంఘిక కార్యకలాపాలకు అ డ్డాలుగా మారుతున్నాయి.

ఇక స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

ఇక స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్డ్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి జిల్లా పౌర సరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది.

నీరజ్‌చోప్రా స్ఫూర్తితో రాణిస్తున్న అథ్లెట్లు

నీరజ్‌చోప్రా స్ఫూర్తితో రాణిస్తున్న అథ్లెట్లు

భారత క్రీడా చరిత్రలో ఆగస్టు 7 అనేది ఒక సువర్ణాక్షరాల పేజీ. 2021 టోక్యో ఒలంపిక్స్‌లో భారత అథ్లెట్‌ నీరజ్‌చోప్రా జావెలిన్‌ త్రోను 87.58 మీటర్ల దూరం విసిరి అథ్లెటిక్స్‌లో భారతదేశానికి తొలి స్వర్ణ పతకం సాధించి సరికొత్త చరిత్రను సృష్టించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి