• Home » Visakhapatnam

Visakhapatnam

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. 8 మంది మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. 8 మంది మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఈరోజు (సోమవారం) భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని స్టీల్‌ మెల్టింగ్‌ స్టేషన్‌-2 విభాగంలో కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం..  పవన్, లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. పవన్, లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతిచెందటంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని డిప్యూటీ సీఎం అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులకు స్టీల్ ప్లాంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

హెచ్చరిక.. రానున్న మూడుగంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం

హెచ్చరిక.. రానున్న మూడుగంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు

ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకున్నారు.

మొక్కలు పెంచే వాళ్లకే వచ్చే ఎన్నికల్లో ఛాన్స్.. సీఎం సరదా వ్యాఖ్యలు

మొక్కలు పెంచే వాళ్లకే వచ్చే ఎన్నికల్లో ఛాన్స్.. సీఎం సరదా వ్యాఖ్యలు

విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని నాటారు.

భీమిలిలో గంజాయి విక్రయించేందుకు యత్నించిన నలుగురు యువకుల అరెస్ట్

భీమిలిలో గంజాయి విక్రయించేందుకు యత్నించిన నలుగురు యువకుల అరెస్ట్

భీమునిపట్నం పరిధిలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు యువకులను పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రేపే నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఏపీలో వానలు

రేపే నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఏపీలో వానలు

రాబోయే 24 గంటల్లో కేరళంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తద్వారా క్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించనున్నాయి.

క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు.. నిందితుడి అరెస్ట్

క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు.. నిందితుడి అరెస్ట్

క్రిప్టో కరెన్సీ పేరిట అధిక లాభాల ఆశ చూపి సుమారు 50 మంది నుంచి రూ.10 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిర్లా జంక్షన్‌ను కేంద్రంగా చేసుకుని ‘పంక్ పాండా’, ‘ఐటీసీ గ్లోబల్’, ‘కేగుష్’ అనే పేర్లతో వెబ్‌సైట్లు, అప్లికేషన్లను ఆజీమ్ సృష్టించాడు.

ఢీ జోడి డ్యాన్స్ మాస్టర్‌ పండుకు రోడ్డు ప్రమాదం

ఢీ జోడి డ్యాన్స్ మాస్టర్‌ పండుకు రోడ్డు ప్రమాదం

ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ఫేమ్ డ్యాన్స్ మాస్టర్‌ పండుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి