• Home » Visakhapatnam

Visakhapatnam

Visakhapatnam: తూర్పు తీరంలో విశాఖ ప్రాంతం ఓ మణిహారం

Visakhapatnam: తూర్పు తీరంలో విశాఖ ప్రాంతం ఓ మణిహారం

జీవీఎంసీ, వీఎంఆర్డీఏలు.. ఇతర విభాగాలతో కలిసి విశాఖ ప్రాంతాన్ని అత్యంత క్రియాశీలకంగా తీర్చిదిద్దుతామని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. అభివృద్ధి ప్రయాణం ఇప్పటికే ప్రారంభమైంది.. స్వర్ణాంధ్ర విజన్ 2047, వికసిత్ భారత్ లక్ష్యాలలో విశాఖ కీలకం..

Chandrababu-Visakha: విశాఖను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం: చంద్రబాబు

Chandrababu-Visakha: విశాఖను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం: చంద్రబాబు

ప్రజల నివాసానికి, జీవన వికాసానికి అత్యంత ప్రముఖమైన నగరంగా సాగరనగరం విశాఖను తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ముంబై, వారణాసి, సూరత్, విశాఖల అభివృద్ధికి కేంద్రం సరికొత్త విజన్ తెచ్చిందని..

ReNew Power: ఏపీ సర్కార్‌తో రీన్యూ పవర్ కీలక ఒప్పందం

ReNew Power: ఏపీ సర్కార్‌తో రీన్యూ పవర్ కీలక ఒప్పందం

ఏపీలో రూ.82 వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో రీన్యూ పవర్ సంస్థ ఎంవోయూలు కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది.

CM Chandrababu: రెండు కీలక ఒప్పందాలు కుదర్చుకోనున్న సర్కార్.. చంద్రబాబు ట్వీట్

CM Chandrababu: రెండు కీలక ఒప్పందాలు కుదర్చుకోనున్న సర్కార్.. చంద్రబాబు ట్వీట్

విశాఖపట్నం సీఐఐ పార్టనర్ షిప్ కంటే ముందే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా తెలియజేశారు.

Vangalapudi Anitha: వారి రక్షణ బాధ్యత మాదే: మంత్రి అనిత

Vangalapudi Anitha: వారి రక్షణ బాధ్యత మాదే: మంత్రి అనిత

భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రతీ వీఐపీ బాధ్యత తమదే అని పేర్కొన్నారు.

Minister Dola Veeranjaneya Swamy: 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి డోలా

Minister Dola Veeranjaneya Swamy: 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి డోలా

యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రమిస్తున్నారన్నారు.

CM Chandrababu Naidu: పెట్టుబడులతో ముందుకు రండి.. అంతా మాదే బాధ్యత: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: పెట్టుబడులతో ముందుకు రండి.. అంతా మాదే బాధ్యత: సీఎం చంద్రబాబు

ప్రపంచ మార్కెట్‌లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే గా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు.

Minister Narayana:  విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సదస్సు.. హాజరుకానున్న నారాయణ

Minister Narayana: విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సదస్సు.. హాజరుకానున్న నారాయణ

విశాఖలో రేపు, ఎల్లుండి జరిగే సీఐఐ సదస్సులో మంత్రి పాల్గొని.. ఏపీ సీఆర్డీయేలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇందుకోసం మంత్రి నారాయణ నేడు విశాఖకు చేరుకున్నారు.

CM Chandrababu Naidu: విశాఖ సీఐఐ సమ్మిట్.. చంద్రబాబు పర్యటన అప్‌డేట్స్

CM Chandrababu Naidu: విశాఖ సీఐఐ సమ్మిట్.. చంద్రబాబు పర్యటన అప్‌డేట్స్

విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపనున్నారు. వరుస సమావేశాలతో పాటు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. విదేశీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

Visakha Partnership Summit: విశాఖలో పెట్టుబడుల సదస్సు.. తొలిరోజు చర్చించే అంశాలివే

Visakha Partnership Summit: విశాఖలో పెట్టుబడుల సదస్సు.. తొలిరోజు చర్చించే అంశాలివే

విశాఖ సదస్సుకు ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. తొలిరోజు పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ఈ సదస్సుకు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి