Home » Visakhapatnam
అనకాపల్లి జిల్లా నాతవరంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు నేతలు.
అల్లూరి జిల్లాలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ఉయ్యాల ఊగుతూ ప్రమాదవశాత్తు బాలిక మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది.
తమ ప్రభుత్వం వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకువస్తోందని మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పర్రెడ గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విశాఖపట్నంలోని పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక ఆటోనగర్లో త్రుటిలో ఓ పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది.
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ మల్లంగుమి గ్రామ సమీపంలో ఉన్న జలపాతంలో సెల్ఫీలు దిగుతూ నలుగురు యువతులు అందులో పడిపోయారు. వారిలో ముగ్గురు మృతి చెందారు.
ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ మాజీ మంత్రి, మళ్లీ పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారా? సిద్ధమయ్యే ముందు ఆయనకు వచ్చిన క్లారిటీ ఏంటి?
భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఐఎన్ఎస్ తారాగిరి.. భారత నౌకాదళంలోకి అధికారికంగా చేరింది.
భారత నౌకాదళ చరిత్రలో నేడు మరో కీలక ఘట్టం లిఖితమైంది. అత్యాధునిక యుద్ధనౌక 'INS తారాగిరి' ఈ ఉదయం విశాఖపట్నంలో జలప్రవేశం చేసింది. క్షిపణులు, అత్యాధునిక సెన్సార్లు, పవర్ ఫుల్ గన్స్తో కూడిన మన దేశ మరో కొత్త వార్ షిప్ ఇది.