Home » Virat Kohli
భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్బై చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం సరైనదేనని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అతడు ఇంకొన్నేళ్లు సుదీర్ఘ ఫార్మాట్లో కొనసాగాలని సూచిస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు ఏమన్నాడంటే..
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఓ సీనియర్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్కు మైండ్ దొబ్బిందని, అందుకే రిటైర్మెంట్ ఇచ్చేశాడని అన్నాడు. మరి.. ఎవరా సీనియర్ క్రికెటర్ అనేది ఇప్పుడు చూద్దాం..
టాప్ బ్యాటర్ కోహ్లీ చిన్నతనంలో పడిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయాడు పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ. రూపాయి రూపాయి దాస్తూ విరాట్ పడిన బాధలను అతడు పంచుకున్నాడు. మరి.. ఇషాంత్ ఇంకా ఏమేం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత జట్టు సారథి రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరూ కొద్ది రోజుల గ్యాప్లోనే సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. వైట్ జెర్సీలో వీళ్లను చూడలేమనే బాధ ఫ్యాన్స్ను నిరాశకు గురిచేస్తోంది. ఈ తరుణంలో ఓ అవార్డుతో వీళ్ల అభిమానుల మధ్య ఫైట్ మొదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. వన్డేల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. అయితే తాజాగా అతడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్బేస్ గురించి తెలిసిందే. స్టన్నింగ్ బ్యాటింగ్తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు కింగ్. వరల్డ్ క్రికెట్ ఐకాన్గా విరాట్ గుర్తింపు సంపాదించడంలో అతడి ఆటతో పాటు అభిమానగణం పాత్ర కూడా కీలకమనే చెప్పాలి.
RCB: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 10వ తరగతి మార్క్ షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రెండు సబ్జెక్టుల్లో కింగ్కు మార్కులు మరీ తక్కువగా వచ్చాయి. మరి.. ఏంటా సబ్జెక్ట్లు అనేది ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ పునఃప్రారంభం సందర్భంగా బెంగళూరులో ఆర్సీబీ, కేకేఆర్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. విరాట్ కోహ్లీ ప్రదర్శనపై అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది.
Team India: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. ఫ్యామిలీతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలసి అతడు దిగిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
BCCI: టెస్టుల నుంచి తప్పుకున్నారు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ. ఇంగ్లండ్ టూర్కు ముందు వీళ్లు తీసుకున్న అనూహ్య నిర్ణయంపై అభిమానులు షాక్ అవుతున్నారు. వీళ్లు లేని జట్టును ఊహించలేమని అంటున్నారు.