Home » Viral Videos
పట్టాలపై చెక్క దుంగలను పేర్చి వందే భారత్ రైలును ఆపినట్టు చెప్పుకుంటున్న కొందరు యువకుల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో జనాగ్రహం వెల్లువెత్తుతోంది.
అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మిన్నెసోటాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతడి వద్ద ఉన్న తుపాకీని తీసుకునే క్రమంలో కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మృతుడి కుటుంబం మాత్రం ఈ వాదనను తిరస్కరిస్తోంది.
ఓ ప్రయాణికుడు పాకిస్తాన్ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటులో కూర్చున్నాడు. అయితే అక్కడి సీట్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సీటు కవర్ చిరిగిపోవడంతో ఆర్మ్రెస్ట్ విరగడంతో పాటూ లోపలి భాగాలు కూడా బయటికి కనిపిస్తున్నాయి. ఇలా..
భార్యాభర్తలు రైల్లో ప్రయాణిస్తున్నారు. భార్య ఫోన్ చూస్తుండగా.. ఆమె పక్కనే భర్త కూర్చున్నాడు. భార్య భుజంపై చేయి వేసి తన ప్రేమను చూపించాడు. ఇందులో అవాక్కడానికి, నవ్వుకోవడానికి ఏముందీ అనేగా మీ సందేహం. ఇంతకీ ఇతను ఏం చేశాడో మీరే చూడండి..
రోడ్డు పక్కనే ఉన్న దాబాలో చాలా మంది ట్రక్ డ్రైవర్లు కూర్చుని టీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇలా అంతా సరదాగా ఉన్న సమయంలో సడన్గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ దాబా వద్దకు రాగానే.. ఒక్కసారిగా టైరు పేలిపోయింది. దీంతో చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
కొందరు వ్యక్తులు పడవలో సముద్రంలోకి వెళ్లారు. సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత.. చేపల కోసం వెతుకుతున్న క్రమంలో వారికి దూరంగా ఓ పెద్ద తిమింగలం కనిపించింది. అది ఎటూ కదలకుండా ఉండడం చూసిన వారు.. చివరకు ఏం చేశారో మీరే చూడండి..
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కర్నూలు జిల్లా ఆదోనిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేసి, లోకేష్పై తమ అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేశారు.
ఏఐ వచ్చేసిందన్న ఓ టెకీ తాజాగా తన జాబ్కు రాజీనామా చేశాడు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున లేఆఫ్స్ ఉంటాయని హెచ్చరించారు. రెడిట్లో అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
తన బిడ్డను సాటి చిన్నారులే వెలివేశారంటూ ఓ సంస్థ సీఈఓ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.