Home » Viral Videos
పార్లమెంట్ తొలి రోజు సమావేశాలు గందరగోళంగా ప్రారంభమయ్యాయి. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి.
భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలో మూడో సారి కప్ను కౌవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో కివీస్ను ఓడించడంలో సమిష్టి కృషిని ప్రదర్శించింది. ఈ క్రమంలో ...
రాబోయే ప్రకృతి విపత్తుకు సంకేతంగా జపాన్ ప్రజలు భావించే ఓర్ఫిష్ చేపలు మెక్సికో సముద్ర తీరంలో కనిపించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నడుమ దుబాయ్ హోటల్లో దిగిన ఒక మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఈ ఉదంతంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపటికి వైద్యురాలు ఆ బిడ్డను తీసుకుని బయటికి వచ్చింది. బయటే ఆసక్తిగా ఎదురుచూస్తున్న తండ్రి చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే మొదటిసారి తండ్రి అయిన ఆ వ్యక్తి.. తన బిడ్డను చూడగానే..
ఇదే తన చివరి ప్రయాణం అని లైవ్ స్ట్రీమ్ చేసిన ఒక యూట్యూబర్ యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన మేనేజర్ చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలోని ఒక పర్వత మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో 50 అడుగుల లోయ అడ్డుగా ఉంది. ఈ మార్గంలో బొలేరో వాహనంలో వెళ్లిన వారు.. లోయను విధిగా దాటాల్సి వచ్చింది. లోయ వద్దకు రాగానే వాహనం ఆగిపోయింది. చివరకు ఏమైందో చూడంది..
ఓ కుటుంబం రైల్లోని ఏసీ కోచ్లో ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా వారంతా కలిసి ఓ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. సినిమా చూడడంలో వింతేమీ లేకున్నా..
ఆకలితో ఉన్న ఓ చిరుత పులి.. వేట కోసం వేచి చూస్తుంటుంది. ఇంతలో దానికి దూరంగా ఓ కుందేలు కనిపించింది. ఎలాగైనా ఈ పూటకు ఈ కుందేలుతో సరిపెట్టుకోవాలి.. అని అనుకుంటూ ఫిక్స్ అయింది. అయితే..
తన చివరి జర్నీ ఇదే అంటూ ఒక ప్రముఖ యూట్యూబర్ తాజాగా పోస్టు చేసిన వీడియో అతడి ఫాలోవర్లలో ఆందోళన రేకెత్తించింది.