• Home » Viral Videos

Viral Videos

ఓరి మీ దుంపలుతెగా.. ఏటీఎం గదిని ఇలా వాడేశారేంటీ..

ఓరి మీ దుంపలుతెగా.. ఏటీఎం గదిని ఇలా వాడేశారేంటీ..

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ వింత సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తీవ్రమైన ఉక్కపోతను తట్టుకోలేక.. అర్ధనగ్నంగా మారిన ఇద్దరు వ్యక్తులు ఏటీఎం గదిలోకి వెళ్లి నిలబడ్డారు.

ఏఐ జమానాలో జాబ్ దొరకడమే ఎక్కువ.. జాబ్ వెతుకులాటలో యువకుడికి షాక్

ఏఐ జమానాలో జాబ్ దొరకడమే ఎక్కువ.. జాబ్ వెతుకులాటలో యువకుడికి షాక్

కొత్త ఉద్యోగంలో చేరేందుకు శాలరీ పెంచాలన్న యువకుడికి తాజాగా షాక్ తగిలింది. ఇందుకు సంబంధించి అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

గుర్రపు బండి కాదు.. ఇది కుక్కల బండి.. బాలుడి వినూత్న ప్రయాణం వైరల్..

గుర్రపు బండి కాదు.. ఇది కుక్కల బండి.. బాలుడి వినూత్న ప్రయాణం వైరల్..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.

ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు.. ఇతడి తెలివి చూస్తే అవాక్కవాల్సిందే..

ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు.. ఇతడి తెలివి చూస్తే అవాక్కవాల్సిందే..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ దివ్యాంగుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో అతను భిక్షాటన కోసం వినూత్నమైన ప్రయోగం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

రూ.1.5 కోట్ల ఇల్లు కొన్నా.. ఇలా చేసుండాల్సింది కాదేమో.. టెకీ ఆవేదన

రూ.1.5 కోట్ల ఇల్లు కొన్నా.. ఇలా చేసుండాల్సింది కాదేమో.. టెకీ ఆవేదన

దాదాపు కోటిన్నర ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన ఒక టెకీ ప్రస్తుతం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా ఆదాయం పడిపోవడంతో తన జీతం ఈఎమ్ఐలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మలుపు తిప్పుతుండగా ఘోరం.. నేరుగా ఇనుప చువ్వలపై పడి..

మలుపు తిప్పుతుండగా ఘోరం.. నేరుగా ఇనుప చువ్వలపై పడి..

హిమాచల్ ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్ ఉత్తర ద్వారం సమీపంలో బుధవారం రాత్రి ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

డ్యాన్స్ చేసిన అంకుల్, ఆంటీ.. వీడియో వైరల్

డ్యాన్స్ చేసిన అంకుల్, ఆంటీ.. వీడియో వైరల్

పాటకు అంకుల్, ఆంటీ డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. వీరి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.

మా పేరు చెప్పగానే మైక్రోసాఫ్ట్‌లో 90 శాతం డిస్కౌంట్: శ్రీధర్ వెంబు

మా పేరు చెప్పగానే మైక్రోసాఫ్ట్‌లో 90 శాతం డిస్కౌంట్: శ్రీధర్ వెంబు

జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తాజాగా నెట్టింట ఒక ఆసక్తికర ఉదంతాన్ని పంచుకున్నారు. ఈ పోస్టు జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.

భారత్ విషయంలో ఎందుకు ఈ ఎగతాళి? పోలాండ్ మహిళ అసంతృప్తి

భారత్ విషయంలో ఎందుకు ఈ ఎగతాళి? పోలాండ్ మహిళ అసంతృప్తి

ఐరోపాలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు భారత్ విషయంలో ఎందుకు అదే రీతిలో స్పందించరంటూ ఒక పొలాండ్ మహిళ అంతర్జాతీయ సమాజాన్ని నిలదీసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి