Home » Viral Videos
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ వింత సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తీవ్రమైన ఉక్కపోతను తట్టుకోలేక.. అర్ధనగ్నంగా మారిన ఇద్దరు వ్యక్తులు ఏటీఎం గదిలోకి వెళ్లి నిలబడ్డారు.
కొత్త ఉద్యోగంలో చేరేందుకు శాలరీ పెంచాలన్న యువకుడికి తాజాగా షాక్ తగిలింది. ఇందుకు సంబంధించి అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ దివ్యాంగుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో అతను భిక్షాటన కోసం వినూత్నమైన ప్రయోగం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
దాదాపు కోటిన్నర ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన ఒక టెకీ ప్రస్తుతం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా ఆదాయం పడిపోవడంతో తన జీతం ఈఎమ్ఐలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
హిమాచల్ ప్రదేశ్లోని అటల్ టన్నెల్ ఉత్తర ద్వారం సమీపంలో బుధవారం రాత్రి ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
పాటకు అంకుల్, ఆంటీ డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్గా మారింది. వీరి డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తాజాగా నెట్టింట ఒక ఆసక్తికర ఉదంతాన్ని పంచుకున్నారు. ఈ పోస్టు జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఐరోపాలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు భారత్ విషయంలో ఎందుకు అదే రీతిలో స్పందించరంటూ ఒక పొలాండ్ మహిళ అంతర్జాతీయ సమాజాన్ని నిలదీసింది.