Home » Viral Videos
అత్యంత బలమైన ఏనుగు కూడా నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. సింహాలు, పులులు కూడా మొసలి జోలికి వెళ్లవు. తాజాగా ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చేపలు పట్టడానికి వెళితే మొసలి వచ్చి షాకిచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ ఇంటి నిర్మాణ స్థలంలో కొందరు కార్మికులు రోటీలు చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం పిండి కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే వారి వద్ద వంట పాన్ ఉండదు. అయినా సరే.. ఎలాగైనా రోటీలు చేయాలని ఫిక్స్ అయ్యారు. చివరకు ఎలా చేశారో చూడండి..
ఈ వీడియో చూస్తే నిజంగానే గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఓ పర్యాటక ప్రదేశంలో ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. నారింజ రంగు సమ్మర్ డ్రెస్ వేసుకున్న యువతి ఫొటోలు తీసుకుంటోంది. ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
బైకుపై వెళ్లే సమయంలో హెల్మెట్ అద్దంపై పొగమంచు పడడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భంగా ఎవరైనా ఏం చేస్తారంటే.. బైకును ఆపి, చేత్తోనో లేదా క్లాత్ తీసుకుని హెల్మెట్ అద్దాన్ని శుభ్రం చేస్తారు. అయితే ఈ వ్యక్తి అలా చేయకుండా వింత పరిష్కారం కనుక్కున్నాడు..
రైలు వస్తుండడంతో గేటు వేశారు. దీంతో గేటుకు రెండు వైపులా వాహనాలు ఆగిపోయాయి. అయితే గేటు అవతలి వైపు ముగ్గురు మహిళలు నిలబడి ఉన్నారు. తీరా రైలు సమీపానికి రాగానే వారు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
ఓ మహిళ రోటీ తయారు చేస్తోంది. ఇందులో విశేషమేమీ లేకున్నా.. ఆమె రోటీ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా రోటీని ఒకే రమైన పిండితో తయారు చేస్తారు. కానీ ఈమె మాత్రం మూడు రకాల పిండితో ఒకే రోటీ చేసింది..
యువత రీల్స్ మోజులో ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ కుర్రాడు థార్ కారును రెంట్కు తీసుకుని రీల్స్ చేద్దామనుకున్నాడు. మధ్యలో తల్లిదండ్రులు కనబడడంతో మొత్తం కథ అడ్డం తిరిగింది
ముఖ్యంగా కొందరు వ్యక్తులు చేసి రిస్కీ స్టంట్లకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఇద్దరు మహిళల ప్రమాదకర విన్యాసానికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తిరుపతి వేదికగా ఆధ్యాత్మికత, ఆధునిక విజ్ఞానాల అపూర్వ సంగమం ఆవిష్క్రుతమైంది. సంస్కృత విశ్వవిద్యాలయంలో 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
ఓ వ్యక్తి ఫోన్లో పాటలు వింటూ తాపీగా నడుస్తూ వస్తున్నాడు. మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎవరైనా పట్టాలపై అటూ, ఇటూ చూసి దాటేస్తారు. అయితే ఈ వ్యక్తి మాత్రం పాటలు వింటూ నేరుగా పట్టాలు దాటే ప్రయత్నం చేశాడు. అయితే ..