Home » Viral Videos
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి.
చాలా మంది తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఏనుగు.. సడన్గా చెట్టు వద్ద ఆగింది. గడ్డి తింటుందేమో అనుకుంటే.. చివరకు అంతా షాక్ అయ్యేలా చేసింది. తొండంతో పచ్చ గడ్డిని తీసుకుంది. ఆ గడ్డిని తింటుందేమో అని అంతా అనుకున్నారు. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
శరవణ భవన్కు చెందిన 2009 నాటి హోటల్ బిల్లు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అప్పటి రేట్స్ చూసి జనాలు నోరెళ్ల బెడుతున్నారు. పాత రోజులను గుర్తు చేసుకున్ని కొన్ని ఎమోషనల్ కూడా అయ్యారు.
న్యూయార్క్లోని బఫెలో నగరం సరికొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. అత్యధిక మంది పాల్గొన్న చికెన్ వింగ్స్ ఈటింగ్ కాంపిటీషన్తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో 499 మంది పాల్గొని నోరూరించే బఫెలో చికెన్ వింగ్స్ను తెగ తినేశారు.
పాడ్ కాస్ట్లో పాల్గొన్న ఓ పాకిస్థానీ మహిళా ఏఎస్పీపై ప్రస్తుతం ట్రోలింగ్ ఓ రేంజ్లో కొనసాగుతోంది. కిడ్నీలను టచ్ చేసే యాక్టింగ్ అంటూ జనాలు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
అసెంబ్లీ సమావేశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయా. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కేసీఆర్ రెడీ అయ్యారా. కేసీఆర్ తప్పులను ప్రజలకు వివరించేందుకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారా. నీళ్ల కేంద్రంగా జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పైచేయి సాధించేది ఎవరు..
2025 సంవత్సరం హస్తం పార్టీకి కలిసొచ్చిందా.. మంత్రుల మధ్య వివాదాలు పార్టీకి తలనొప్పిగా మారాయా.. ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
ఓ కళ్యాణ మంటపం అతిథులతో సందడి సందడిగా ఉంది. అయితే సందట్లో సడేమియా అన్నట్లు ఇద్దరు మహిళలు అతిథుల తరహాలో లోపలికి వచ్చారు. పర్సులు, హ్యాండ్బ్యాగులతో బుర్ఖాలు ధరించి రావడంతో..
చెరువులోని బురదలో ఓ చిరుతపులి ఆహారం కోసం వెతుకుతోంది. నెమ్మదిగా కదులుతూ, గోళ్లతో బురదను గీస్తూ.. చేపలేమైనా కనిపిస్తే తినేయాలని చూస్తోంది. అయితే ఈ సమయంలో ఉన్నట్లుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..