Home » Viral Videos
హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలోని ఒక పర్వత మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దారి మధ్యలో 50 అడుగుల లోయ అడ్డుగా ఉంది. ఈ మార్గంలో బొలేరో వాహనంలో వెళ్లిన వారు.. లోయను విధిగా దాటాల్సి వచ్చింది. లోయ వద్దకు రాగానే వాహనం ఆగిపోయింది. చివరకు ఏమైందో చూడంది..
ఓ కుటుంబం రైల్లోని ఏసీ కోచ్లో ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా వారంతా కలిసి ఓ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. సినిమా చూడడంలో వింతేమీ లేకున్నా..
ఆకలితో ఉన్న ఓ చిరుత పులి.. వేట కోసం వేచి చూస్తుంటుంది. ఇంతలో దానికి దూరంగా ఓ కుందేలు కనిపించింది. ఎలాగైనా ఈ పూటకు ఈ కుందేలుతో సరిపెట్టుకోవాలి.. అని అనుకుంటూ ఫిక్స్ అయింది. అయితే..
తన చివరి జర్నీ ఇదే అంటూ ఒక ప్రముఖ యూట్యూబర్ తాజాగా పోస్టు చేసిన వీడియో అతడి ఫాలోవర్లలో ఆందోళన రేకెత్తించింది.
ఉత్తరప్రదేశ్ నోయిడా నగరంలోని శివాలిక్ పార్క్లో అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పార్క్లో పూల ప్రదర్శన నిర్వహించారు. పూలను చూసేందుకు చాలా మంది తరలివచ్చారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
ఒక రెస్టారెంట్ వారు దోశను బొగ్గులా నల్లగా తయారు చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ప్రయోగాన్ని చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.
తన కుటుంబంతో సహా వచ్చి గర్ల్ఫ్రెండ్ ఇంటి వద్ద డ్యాన్స్ చేస్తూ ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చిన వ్యక్తి ఉదంతం ప్రస్తుతం వైరల్గా మారింది.
బావిలో పడ్డ ఏనుగును ఒడిశాలోని అటవీ శాఖ అధికారులు ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కాపాడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందుకు సంబందించిన వీడియో జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఓ విమానం రన్వేలో ఆగి ఉంది. ఈ క్రమంలో కాక్పిట్లో కూర్చున్న మహిళా పైలట్.. ఉన్నట్టుండి కిటికీ డోర్ను తెరిచింది. తర్వాత చేతులు బయటికి చాచి.. ప్రయాణికులను స్వాగతిస్తుంది. ఆ వెంటనే..
ఓ వ్యక్తి. తన పెంపుడు కుక్కను వాకింగ్కు తీసుకెళ్లాడు. అదే సమయంలో అపార్ట్మెంట్ ముందు ఖాళీ స్థలంలో సీనియర్ సిటిజన్లు వ్యాయామం చేస్తున్నారు. తరుణ్ తన కుక్కను వారు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో..