Home » Viral Videos
హెచ్-1బీ వీసా విధానంపై అమెరికాలోని ఓ భారత సంతతి ప్రొఫెసర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. హెచ్-1బీ అనేది వలసల విధానం కాదని, ఉపాధి సంబంధిత వీసా అని ఆయన అన్నారు. ఆ మేరకు వీసా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
పసిపాప అమాయకత్వం దొంగలోని మానవత్వాన్ని తట్టిలేపిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వీడియో వెనుక నిజానిజాలు ఎలా ఉన్నా భలే ఎంటర్టెయినింగ్గా ఉందంటూ జనాలు వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
ఎంతో ప్రయాస పడి డాటా సెంటర్ ఏర్పాటు చేశామన్న మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తాఫా సులేమాన్ను ఎలాన్ మస్క్ దారుణంగా ట్రోల్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. జస్ట్ ఒక్క వాక్యంతో మస్క్ వేసిన సెటైర్కు జనాలు కడుపుబ్బా నవ్వుతున్నారు.
తలనొప్పి వచ్చినా, టైమ్ పాస్ కోసమైనా, స్నేహితులతో కలిసినా.. ఇలా ఏ సందర్భంలోనైనా టీ తాగడం తప్పనిసరి. అయితే టీ తయారు చేయాలంటే గ్యాస్ స్టవ్ ఉండాలి. అయితే ఒక వ్యక్తి వెరైటీగా టీ తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు సంవత్సరాల తరువాత మాత్రమే మొదలవుతుందని చాలా మంది భావిస్తారు. కానీ తాజా పరిశోధనలు చెబుతున్న నిజం వేరేలా ఉంది. సిగరెట్ను ఒక్కసారి పీల్చిన వెంటనే వేలాది విష పదార్థాలు కేవలం కొన్ని సెకన్లలోనే శరీరంలోకి ప్రవేశిస్తాయి.
వీగనిజం ఫాలో అవుతానన్న ఓ కంటెస్టెంట్ మాటలను విని కేబీసీ షో వ్యాఖ్యాత ఒకింత ఆశ్చర్యపోయారు. మీరు నా కళ్లు తెరిపించారని కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బైకుపై వచ్చిన ఓ వ్యక్తి.. బండిని పార్క్ చేసే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ స్థలం వద్ద ఉన్న నాగుపామును చూసుకోకుండా తొక్కించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఏసీ బోగీలో కూడా చెప్పులు చోరీ కావడంతో ఓ ప్యాసెంజర్ షాకయ్యారు. ఖరీదు పెట్టి ఏసీ టిక్కెట్లు కొనే ధనవంతులు కూడా చేతివాటం ప్రదర్శిస్తుంటారా? అని వాపోయారు. నెట్టింట ఆ ప్యాసెంజర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఓ మహిళ వాషింగ్ మిషిన్ను విచిత్రంగా వాడి అంతా అవాక్కయ్యేలా చేసింది. వాషింగ్ మిషిన్ను ఎవరైనా మాసిన దుస్తులను ఉతికేందుకు వాడతారు. అయితే ఈమె మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఇంట్లో విభేదాలు చెలరేగాయి. తాను ఆర్జేడీ పార్టీ, కుటుంబం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన ఆయన కుమార్తె రోహిణి ఆచార్య.. తాజాగా తన సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు.