Home » Viral Videos
వీడియో ప్రారంభంలో పెళ్లి వేదికపై వధూవరులు కూర్చుని ఉండగా.. అంతా సంతోషంగా జోకులు వేసుకుంటుంటారు. ఇంతలో కొందరు యువతులు అక్కడికి వచ్చి.. వరుడికి ఓ గిఫ్ట్ బాక్స్ అందించి, అక్కడే ఓపెన్ చేయమని పట్టుబట్టారు. దీంతో..
ఓ వైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భీకర పోరు కొనసాగుతోంది. అధ్యక్షుడి నివాసాన్ని టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో..
ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 23 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడుకు నార బాంబులు కారణమని తెలుస్తోంది.
పంజాబ్కు చెందిన ఓ ఇంటి యజమాని చేసిన పని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఈయన చేసిన పని ఎంతో గ్రేట్’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈయన చేసిన పనేంటో మీరే చూడండి..
పారిస్కు చెందిన ఓ యువతి మార్కెట్లో కూల్ డ్రింక్తో పాటూ కొన్ని కూరగాయలు కూడా కొనింది. ఒక చేత్తో వాటిని పట్టుకుని, ఇంకో చేత్తో ఫోన్ కెమెరా ఆన్ చేసి తన ఇంటికి బయలుదేరింది. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది..
రైళ్లలో సాధారణంగా చాలా మంది సీట్ల కోసం పడరాని పాట్లన్నీ పడుతుంటారు. కొందరు తోసుకుంటూ తొక్కుకుంటూ సీట్లు సంపాదిస్తే.. మరికొందరు తాళ్లతో సొంతంగా ఊయల కట్టేసి అందులో నిద్రపోతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ప్రమాదకర పనులు చేస్తూ అందరికీ కోపం తెప్పిస్తుంటారు. తాజాగా,
మంచుతో నిండిన మైదానంలో రెండు తోడేళ్లు ఆహారం కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలో వాటికి ఓ కుందేలు కనిపించింది. కుందేలును చూడగానే తోడేళ్లు రెండూ దాడికి దిగేశాయి. అయితే తోడేళ్లు రావడం చూసి కుందేలు అలెర్ట్ అయింది. తోడేళ్లకు దొరక్కుండా..
సింహం అడవికి రారాజు. సింహాన్ని ఎదురించి నిలబడగలిగే జంతువులు చాలా తక్కువ. అయితే హైనాలు కూడా క్రూరమైన జంతువులే. ముఖ్యంగా గుంపులుగా నివసించే హైనాలు ఎలాంటి సింహాన్నైనా చంపగలవు. ఒకేసారి 30 హైనాలు మీద పడితే ఎంతటి సింహమైనా ప్రాణం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే.
కేరళం త్రిస్సూర్ జిల్లాలోని అన్నమనాడ గ్రామంలోని మహాదేవ ఆలయం వద్ద భయానక సంఘటన చోటు చేసుకుంది. ఆలయ ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా..
సాధారణంగా గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవని భావిస్తుంటాం. ప్రతిరోజు గుడ్డు తినే వారు ఎంతో మంది ఉంటారు. అయితే గుడ్లకు సంబంధించిన ఓ షాకింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జెప్టో నుంచి ఆర్డర్ చేసిన గుడ్లను ఉడికించిన ఓ మహిళకు దిమ్మదిరిగే అనుభవం ఎదురైంది.