Home » Viral Videos
ఓ మహిళ వినూత్నంగా రీల్స్ చేయాలనే ఉద్దేశంతో చివరకు డేంజరస్ స్టంట్స్ చేయాలని నిర్ణయించుకుంది. రైలు పట్టాల పక్కన సైకిల్ నిలబెట్టారు. దాన్ని ముందు వైపు ఓ వ్యక్తి పట్టుకుని నిలబడగా.. వెనుక వైపు సైకిల్పై సదరు మహిళ నిలబడింది. అంతటితో ఆగకుండా..
ఓ వ్యక్తి గిన్నెలో కూరగాయలు వేసి, కూర చేసేందుకు సిద్ధమయ్యారడు. గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ పెట్టాల్సిన సమయంలో గ్యాస్ అయిపోయింది. దీంతో చివరకు అతను తన బుర్రకు పదును పెట్టాడు. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
కర్నాటకలోని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రాత్రి వేళ బైకుపై వచ్చి ఓ ఇంటి ముందు ఆపాడు. బండి రోడ్డు పక్కన పార్క్ చేసి, నేరుగా అక్కడున్న గేటు తీసుకుని లోపలికి వెళ్లాడు. లోపలికి వెళ్లాక.. అటూ, ఇటూ చూసి చివరకు..
ఈ రోజు (శనివరాం) దశమి తిథి ఉదయం 8 గంటల వరకూ ఉండగా.. ఆ తర్వాత ఏకాదశి ఉంటుందని, అలాగే ఈ రోజు సాయంత్రం వరకూ ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉద్యోగం కోసం దుబాయ్కు వెళ్లిన ఒక మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది. విమానంలో తాను తప్ప మరే ప్యాసింజర్ లేరంటూ ఆమె ఈ వీడియోను షేర్ చేసింది.
చార్జింగ్లో ఉన్న ఫోన్ పేలిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ప్రమాదం నుంచి ఒక చిన్నారి తృటిలో తప్పించుకుంది. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఏపీ హైకోర్టు న్యాయయూర్తిగా జస్టిస్ లెసా గిల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్మీట్ అంటేనే సుదీర్ఘం. గంటలు గంటలు మాట్లాడుతుంటారు. సరిగ్గా ఇవాళ అలాగే జరిగింది. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే చివర్లో..
ఓ మహిళ.. నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం మద్దిమడుగు వైపు నుండి అచ్చంపేటకు వెళ్లడానికి ఉదయమే బస్సు ఎక్కింది. ఇందులో ఎలాంటి విచిత్రం లేకున్నా కూడా.. ఆమె బస్ ఎక్కిన విధానమే అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది..
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం.. ఊహించినట్లుగానే భారత్పై పడుతోంది.