Home » Viral Videos
వాహనాల రాకపోకలతో రోడ్డు రద్దీగా ఉంది. ఇంతలో ఓ కారులో వెళ్తున్న ప్రేమ జంట అంతా అవాక్కయ్యేలా చేసింది. కారులో వెళ్తున్న వారు వెళ్లకుండా.. ఉన్నట్టుండి సర్కస్ స్టంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కానిస్టేబుల్ వివాహేతర సంబంధం వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ నాగరాజుపై బాధిత మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది..
ఓ మహిళ పక్కన పడేసిన టాబ్లెట్స్తో అంతా ఆశ్చర్యపోయే ప్రయోగం చేసింది. దేనికీ పనికి రావనుకున్న టాబ్లెట్స్ అందమైన హారంలా మార్చేసింది. ఇందుకోసం టాబ్లెట్స్ను ముందుగా.. ఒక్కొక్కటిగా కత్తిరించేసి పక్కకు తీసింది. చివరకు వాటిని ఎలా మార్చిందో చూడండి..
ఇద్దరు యువకులు రీల్స్ చేసే క్రమంలో వినూత్నంగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఏకంగా పోలీసు వాహనంపైనే కన్నేశారు. వాహనం ఖాళీగా ఉండడం చూసి.. తమ షూటింగ్ స్టార్ట్ చేశారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సాధారణంగా సీలింగ్ ఫ్యాన్స్కు మూడు బ్లేడ్స్ మాత్రమే ఎందుకు ఉంటాయి అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? అయితే ఈ కథనం మీకోసమే. అసలు బ్లేడ్ అమరిక వెనకున్న సాంకేతిక కారణాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో వధూవరుల ఎంట్రీ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వివాహ వేదిక వద్దకు వధూవరుల ఎంట్రీ కోసం ప్లాన్ చేసిన ఓ డెకరేషన్ చూస్తున్న వారిని షాక్కు గురి చేసింది.
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ప్రాడా ఇటీవల విడుదల చేసిన పిన్నీసు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీని ధర రూ.69 వేలని తెలిసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఈ ధరతో బీరువా మొత్తం నిండిపోయేలా దుస్తులు కొనుక్కోవచ్చని కొందరు కామెంట్ చేశారు.
పరిశుభ్రతకు, ప్రజల పౌరస్పృహకు పర్యాయపదంగా నిలిచే సిక్కిం రాష్ట్రంపై ఆనంద్ మహీంద్రా మరోసారి ప్రశంసలు కురిపించారు. అయితే భారత్ గొప్పదనం చెప్పుకునేందుకు పాశ్చాత్య దేశాలతో పోలిక అవసరం లేని రోజు ఒకటి వస్తుందని తాను నమ్ముతున్నట్టు పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఇంటి విషయాలను చక్కబెట్టేందుకు హోమ్ మేనేజర్ను నియమించుకున్నామంటూ ఓ ఏఐ సంస్థ అధిపతి నెట్టింట పెట్టిన పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పోస్టుపై అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు తమ మనసులోని సందేహాలను ఆ సంస్థ అధిపతి ముందుంచారు.