Home » Viral Video
టెక్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఓ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్గా మారింది. ఇది నిజమైనదేనా అనే సందేహం నెటిజన్లలో కలుగుతుంది.
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో నగరంలోని రహదారులు.. కాలువలను తలపిస్తున్నాయి.
ఏరువాక పౌర్ణమితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పొలం పనులు ప్రారంభమయ్యాయి. తొలకరి కూడా పలకరించడంతో.. వరి నాట్లు ఊపందుకున్నాయి.
రైలు ప్రయాణంలో ఓ యువతికి దారుణమైన అనుభవం ఎదురైంది. ఇద్దరు వృద్ధులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. చెయ్యితో ఆమెను పదే పదే తాకుతూ నీచానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బిహార్లో శనివారం చోటుచేసుకుంది.
తాగే నీళ్లలో మత్తు మందు కలుపుతున్నాడన్న అనుమానంతో బ్యూటీ పార్లర్ యజమానిపై మహిళా వర్కర్లు ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా చెప్పులతో సమాధానం చెప్పారు. 43 సార్లు యజమానిని చెప్పుతో చావగొట్టారు.
మధ్యప్రదేశ్లో ఓ మహిళపై జరిగిన అమానుష ఘటన సంచలనం సృష్టిస్తోంది. భర్తను విడిచిపెట్టి మరో వ్యక్తిని వివాహం చేసుకుందనే కారణంతో అర్ధనగ్నంగా ఊరేగిస్తూ దాడి చేయడం కలకలం రేపింది.
ఓ కొండచిలువ బాతుపై దాడి చేసి చంపేసింది. తర్వాత దాన్ని పూర్తిగా మింగేసింది. అయితే, కొద్దిసేపటి తర్వాత అది బాతును బయటకు ఊసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మెక్సికో బ్యాట్మ్యాన్ ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. బ్యాట్మ్యాన్ స్తంభాలకు కట్టేసిన వ్యక్తులను ప్రస్తుతానికి బాధితులుగానే పరిగణిస్తున్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని పోలీసులు స్పష్టం చేశారు.
వర్షం పడినప్పుడు, వెలిసిన తర్వాత రహదారిపై వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. రోడ్లపై భారీ గుంతలు ఉంటాయి. వాటిలో నీరు చేరి ఉంటుంది. అలాగే మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉంటాయి. కాబట్టి...
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భయపడుతున్నారు.