Home » Viral Video
పోలీసులను మహిళలు పట్టుకుని ముందుకు కదలనివ్వలేదు. వారి పట్టు నుంచి విడిపించుకోవడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలాగైతేనేం చివరికి నిందితుడిని అరెస్ట్ చేశారు.
అపార్ట్మెంట్ గేటు లోపలికి మీడియాను కానీ, అభిమానులను కూడా రానివ్వలేదు. సెక్యూరిటీ విషయమై వారిని బయటే ఆపేశారు. దీంతో ఓ పాపరాజీ రణ్బీర్ కపూర్ను గేటు దగ్గరకు పిలిచాడు. మీడియాకు మాత్రం లోపలికి అనుమతి ఇవ్వాలని కోరాడు.
ప్లాట్ కీస్ స్నేహితురాలి దగ్గర ఉండటంతో ఆ యువతి రోడ్డుపైనే నిలబడి పోవాల్సి వచ్చింది. అయితే, ఆ ప్రాంతం మొత్తం నిర్మానుషంగా ఉండటంతో ఆమె భయపడింది.
ఓ వృద్ధురాలు టికెట్ తీసుకోకుండా రైలులో ప్రయాణం చేస్తూ ఉంది. ఇంతలో టికెట్ కలెక్టర్ ఆమె దగ్గరకు వచ్చాడు. టికెట్ చూపించమని అడిగాడు. ఆ వృద్ధురాలు వెంటనే తన దగ్గర ఉన్న ఆధార్ కార్డు తీసి అతడి చేతిలో పెట్టింది.
జెయింట్ వీల్ తిరగటం మొదలైన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఠక్కున ఓ వైపు కుప్పకూలింది. జెయింట్ వీల్ ఎక్కిన జనం గుండెలు ఝల్లుమన్నాయి. భయంతో గట్టిగా అరవటం మొదలెట్టారు.
ఈ ప్రపంచంలో ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అయితే వర్షాకాలంలో పాములు జనావాసాల్లోకి వచ్చేస్తాయి. ఇళ్లలోకి దూరిపోయి ప్రమాదాలకు కారణమవుతాయి.
సాధారణంగా నీటిలోని మొసలి అత్యంత బలమైన జంతువు. నీటిలోని మొసలి జోలికి వెళితే ఎంతటి పెద్ద జంతువైనా ప్రాణాల మీద ఆశలు కోల్పోవాల్సిందే. నీటిలోని మొసలి జోలికి సాధారణంగా ఎంత క్రూరమృగమైనా వెళ్లదు.
పాపం ఆ మహిళ పైకి లేయలేని పరిస్థితిలో రోడ్డుపైనే పడుకుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అంకిత్ ముత్రిజ అనే వ్యక్తి ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.
దేశ వ్యా్ప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా భక్తి ప్రపత్తులతో దుర్గామాతను పూజిస్తున్నారు. కొందరు తమ తమ ఇళ్లలో పూజలు చేస్తే.. మరికొందరు మంటపాలు ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాలను..
బెంగళూరులో ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొట్టి, రోడ్డుపైకి ఈడ్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. అదే సమయంలో సోషల్ మీడియా పవరేంటో నిరూపితమైంది.