Home » Viral Video
సోషల్ మీడియాలో వైరల్గా మారిన వృద్ధుడి వీడియోపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వృద్ధుడిని కలుస్తానని మాటిచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నైనితాల్కు చెందిన సాహిల్ అనే ఓ చిన్నారి అద్భుతమైన ప్రతిభ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే..
ఓ డెలివరీ బాయ్ బ్యాగునుంచి పెద్ద పాము బయటపడింది. నడిరోడ్డుపై ఆ పాము రచ్చ రచ్చ చేసింది. పాము దెబ్బకు ఆ రోడ్డుపై వెళుతున్న పాదచారులు, వాహనదారులు భయపడిపోయారు. డెలివరీ బాయ్ ధైర్యం చేసి పామును బ్యాగులో వేసుకుని వెళ్లటంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలోని చిత్ర విచిత్రాలన్నీ మన చేతిల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఒక పక్షి కుందేలు పిల్లలను మింగేయగా.. వాటిని నోటి నుంచి ప్రాణాలతో బయటకు తీసిన షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
మహిళా డ్రైవర్, ఓ యువకుడికి మధ్య జరిగిన వాడివేడి సంభాషణ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని కారుతో ఢీకొట్టడమే కాకుండా అడ్డగోలు వాదనకు దిగిన మహిళపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. విదేశీ యువతి పట్ల ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..
మండిపోతున్న ఎండల్లో తాజ్ మహల్ ప్రాంగణంలో కోతులు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్లో కదిలే రైలు కిటికీ నుంచి ఒక భారీ ఇనుప ట్రంకు పెట్టె ప్రమాదకరంగా వేలాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఈ దృశ్యంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
భారతదేశంలోని ప్రముఖ పెంచ్ టైగర్ రిజర్వ్లో ఆధిపత్య పోరాటానికి సంబంధించిన ఒక అరుదైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.