Home » Viral News
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైలు ఎక్కడం చూసి జనం మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మంచాన్ని వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..
చిన్నారులను పెంచడం కత్తి మీద సాములాంటిది. నిత్యం వాళ్లను కనిపెట్టుకుంటూనే ఉండాలి. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా ఊహించని విపత్తు ఎదురవొచ్చు. తాజాగా అలాంటి ఘటనే కేరళంలోని మలప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వివాహేతర సంబంధాల మోజులో పడి కొంత మంది భార్యాభర్తలు పండంటి కాపురాలను నాశనం చేసుకుంటారు. భర్త వేధిస్తున్నాడనో, సరిగా చూసుకోవడం లేదనో భార్యలు పరాయి వ్యక్తులకు ఆకర్షితులవుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే మహారాష్ట్ర బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.
బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడు ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తూ లక్షల్లో జీతం పొందుతున్నాడు. అయినప్పటికీ, శని, ఆదివారాల్లో బైక్ టాక్సీ సేవలు అందిస్తున్నాడు.
ఓ మహిళా యూట్యూబర్కి దొంగలు భారీ షాక్ ఇచ్చారు. హోమ్ టూర్ వీడియో చేస్తూ బంగారం, వెండి వస్తువులను ప్రదర్శించిన యూట్యూబర్ ఇంటిని దుండగులు కొల్లగొట్టారు. ఏకంగా లక్షల విలువైన బంగారాన్ని, నగదును స్వాహా చేశారు.
ఎలాన్ మస్క్ సంపద బిలియన్ డాలర్లకు బదులుగా ట్రిలియన్ డాలర్లకు దగ్గరగా చేరింది. అతడి అంచనా నికర విలువ $735 బిలియన్ల నుంచి $850 బిలియన్లకు పైగా ఉంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు.
రైలు ప్రయాణంలో ఓ యువకుడు తన ఒంటిపై ఉన్న ప్యాంటుని తీసేయడం తీవ్ర కలకలం రేపింది. మహిళలు, యువతులు, చిన్నారులు ఉన్నా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్యాంటుని కిందకి దించడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
మనదేశంలో బెండకాయలు చాలా తక్కువ ధరకు లభ్యమవుతాయి. కిలో మహా అయితే రూ.50 నుంచి 60 వరకు ఉంటుంది. బెండకాయలతో పులుసు, కూరలతో పాటు స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. బెండకాయలతో చేసే స్నాక్స్ కూడా తక్కువ ధరకే లభ్యమవుతాయి.