Home » Viral News
మూగ జీవులను హింసించడం మహా నేరం. వాటి పట్ల కొందరు వ్యవహరించే తీరు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అవి జీవించి ఉండగానే కాదు.. మరణించిన తర్వాత కూడా వాటి పట్ల పలువురు చాలా కర్కశంగా వ్యవహరిస్తారు.
రైలు ఇంజిన్లో నెమలి చిక్కుకుంది. దానిని స్థానికుల సహాయంతో రైల్వే పోలీసులు సురక్షితంగా కాపాడారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలు ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిద్రమత్తు, మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం వంటి కారణాలతో ప్రతిరోజూ అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
చిన్ననాటి నుంచి చాలా కథలు చదువుతుంటాం. వయస్సు పెరుగుతున్న క్రమంలో చదివిన కథలు.. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలియజేస్తుంటాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా ఓ తాబేలు వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
చాలా మంది మ్యాంగో జ్యూస్ను ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. అది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మ్యాంగో జ్యూస్ తయారు చేస్తున్న తీరు చూస్తే షాకవ్వాల్సిందే.
మంచు పలకల మధ్య అగ్నిపర్వతం ఉండటమే ఒక వింత. అలాంటిది ఆ అగ్నిపర్వతం ఏకంగా బంగారం వెదజల్లుతోందంటే నమ్మగలరా? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు.. అక్షరాలా నిజం..
సోషల్ మీడియా పిచ్చితో ఆకతాయి యువకులు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలన్న కోరికతో చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా వేగంగా వెళ్తున్న ఆటోలో ఓ యువకుడు హంగామా చేయగా.. అది ఓ వృద్ధుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
భారత్లో నివసిస్తున్న పోలండ్ మహిళ డొమినికా పాటలాస్ కల్రాకు ఓ మంచి అనుభవం ఎదురైంది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకన్న ఆమె.. భారతీయుల నిజాయతీని అభినందించారు.
ప్రస్తుతం యూరప్ను అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యూరప్ శీతల దేశాలు భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నాయి.
చాలా మందికి నలుగురిలో ఎలా నడుచుకోవాలో తెలియదు. ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలు అనే తేడా లేకుండా నాశనం చేస్తుంటారు. ఇలాంటి వారు ఎక్కువగా బస్సు, రైలు ప్రయాణాల్లో కనిపిస్తుంటారు. అయితే..