Home » Viral News
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫన్నీ ఘటనలు, ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వెడ్డింగ్ వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి.
చాలా మంది తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారు లక్షల్లో ఉంటారు. హార్వర్డ్లో చదువుకున్న ఒక భారతీయ ప్రొఫెషనల్ మాత్రం మెరుగైన జీవనానికి అమెరికా కంటే భారత్ ఉత్తమం అని అభిప్రాయపడుతోంది. రేజర్పేలో డిజైన్ అసోసియేట్ డైరెక్టర్ చార్మి కపూర్ అమెరికాను కాకుండా భారత్ను తన నివాసంగా ఎంచుకోవడానికి గల కారణాలను వివరించారు.
ఇటీవల క్రిస్మస్ సెలబ్రేషన్స్ను ఘనంగా జరుపుకున్న బ్రిటన్ న్యూ ఇయర్కు రెడీ అవుతోంది. బ్రిటన్లోని బర్మింగ్హామ్లో ఉండే ఓ హోటల్ కొత్త సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలకబోతోంది. న్యూడ్ థీమ్తో న్యూ ఇయర్ పార్టీకి రెడీ అవుతోంది.
నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని ఉండుట్ల గ్రామానికి సమీపంలో జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది..
2025లో కొందరు సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయారు. ఎలాంటి ప్రయత్నమూ లేకుండా వారంతా నెట్టింట వైరల్ అయిపోయారు. ఈ ఏడాది అలా అనుకోకుండా సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్న ఐదుగురు అమ్మాయిల వివరాలు తెలుసుకుందాం.
అత్యంత బలమైన ఏనుగు కూడా నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. సింహాలు, పులులు కూడా మొసలి జోలికి వెళ్లవు. తాజాగా ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చేపలు పట్టడానికి వెళితే మొసలి వచ్చి షాకిచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చైనాకు చెందిన సన్ అనే మహిళ ఈ ఏడాది ఏప్రిల్లో ఆఫీస్లో ఉన్న సమయంలో ఓ పెద్ద ప్రమాదానికి గురైంది. ఓ భారీ యంత్రం ఆమె తల భాగాన్ని కోసేసింది. చైనా డాక్టర్లు వైద్య చరిత్రలో మొట్టి మొదటి సారి ఓ ప్రత్యేకమైన శస్త్ర చికిత్స చేశారు. మహిళ తెగిపోయిన చెవిని తాత్కాలికంగా ఆమె కాలికి అమర్చారు.
తమిళ నటుడు, టీవీకే అధినేత దళపతి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయగన్ సినిమా ఆడియో విడుదల వేడుక మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు..
క్యాన్సర్ ఉందని తెలిస్తే చాలు.. రోగులు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటారు. వైద్యం ఎంత ఆధునిక పుంతలు తొక్కుతున్నప్పటికీ క్యాన్సర్కు పూర్తి స్థాయి మందులు అందుబాటులోకి రావడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధి క్యాన్సర్.