Home » Viral News
కెనడాలో నివసిస్తున్న భారతీయ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గొగ్నా పంచుకున్న తన ఇంటర్వ్యూ అనుభవం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గతంలో తాను హాజరైన ఓ ఇంటర్వ్యూ గురించి లింక్డిన్ ద్వారా పంచుకున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అతి దారుణంగా ప్రాణాలు తీసి బాత్రూమ్లో పూడ్చిపెట్టిన ఈ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ కేసు విచారణలో సదరు మహిళ సంచలన విషయాలు వెల్లడించింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.
మధ్యప్రదేశ్లో ఓ మహిళపై జరిగిన అమానుష ఘటన సంచలనం సృష్టిస్తోంది. భర్తను విడిచిపెట్టి మరో వ్యక్తిని వివాహం చేసుకుందనే కారణంతో అర్ధనగ్నంగా ఊరేగిస్తూ దాడి చేయడం కలకలం రేపింది.
నగలు దొంగిలించేందుకు ఇంట్లోకి చొరబడిన ఓ మహిళ చివరకు అదే ఇంట్లో బందీ అయిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. బయటపడేందుకు దారి కనిపించకపోవడంతో ఏకంగా ఇంటి యజమానినే బెదిరిస్తూ 'బట్టలు విప్పేస్తా.. పోలీసులకు ఫోన్ చేస్తా.. మీపై కేసు పెడతా' అంటూ హైడ్రామాకు తెరలేపింది.
వర్షం పడినప్పుడు, వెలిసిన తర్వాత రహదారిపై వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. రోడ్లపై భారీ గుంతలు ఉంటాయి. వాటిలో నీరు చేరి ఉంటుంది. అలాగే మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉంటాయి. కాబట్టి...
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భయపడుతున్నారు.
వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
పాటకు అంకుల్, ఆంటీ డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్గా మారింది. వీరి డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.