Home » Viral News
సాధారణంగా జింకలు పూర్తిగా శాకాహార జంతువులు. గడ్డి, ఆకులు తప్ప మాంసాహారం జోలికి వెళ్లవు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో జింక ఒక పామును నములుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని దృశ్యాలు నేరుగా హృదయాన్ని తాకుతాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి ఘటనే ఇది. వివరాల్లోకెళితే...
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కురిసిన భారీ వర్షాలు కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే భారీ ప్రాణ, ఆస్తి నష్టం స్తంభవించింది.
రైల్వే పట్టాలపై ఓ జంట ఘర్షణకు దిగిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. మహిళను రైల్వే పట్టాలపై పడేసిన ఓ వ్యక్తి ఆమెపై తీవ్రంగా దాడి చేయడం కలకలం రేపింది.
లండన్లో కంటే భారత్లోనే ప్రశాంతంగా తన ఫోన్ను వినియోగించినట్లు విదేశీయురాలు ఎమ్మా వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
టెక్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఓ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్గా మారింది. ఇది నిజమైనదేనా అనే సందేహం నెటిజన్లలో కలుగుతుంది.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం.
సహజత్వానికి భిన్నంగా చేసిన పనులే అందరిని ఆకర్షిస్తాయి. అలాంటి వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఆయా వీడియోలకు నెటిజన్లు ఫిదా అవుతారు.
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో నగరంలోని రహదారులు.. కాలువలను తలపిస్తున్నాయి.