Home » Viral News
భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం అంటే అంగరంగ వైభవంగా జరిగే వేడుక. కాలం గడుస్తున్న కొద్దీ ఆ వివాహ సంప్రదాయాలు మారుతూ వస్తున్నాయి. సోషల్ మీడియా యుగంలో పెళ్లికి అర్థమే మారిపోయింది. ప్రీ-వెడ్డింగ్ షూట్లు, వీడియోలు, సంగీత్లు, డ్యాన్స్లు.. ఇలా చాలా హంగామా ఉంటుంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు.
సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు.
అంతరిక్షం అంటే అదో మాయా ప్రపంచం.! అక్కడి పరిస్థితులన్నీ భిన్నంగా ఉంటాయని ఇప్పటికే అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అక్కడ ఎంత బిగ్గరగా అరిచినా వినిపించదు. ఇంతకీ ఎందుకలా జరుగుతుంది. దీని వెనకున్న శాస్త్రీయ కారణమేంటో ఓసారి పరిశీలిద్దాం..
మానవులు, పక్షుల మధ్య స్నేహం చాలా పురాతనమైనది. మనుషులకు పక్షులు సహాయపడిన ఎన్నో ఘటనలు గతంలో ఉన్నాయి. సమాచారాన్ని చేరవేయడానికి గతంలో పావురాలను ఉపయోగించుకునేవారు. ఇక, ఇప్పటికీ పక్షులు ఎగరడం, వాటి ధ్వనులు చాలా మందికి ఆహ్లాదం కలిగిస్తాయి.
మనం నిత్య జీవితంలో ఎన్నో రకాల కూరగాయల మొక్కలను చూస్తుంటాం. మరెన్నో రంగురంగుల పూల చెట్లూ తారసపడుతుంటాయ్. కానీ ఈ అరుదైన కూరగాయల మొక్కను ఎప్పుడైనా చూశారా? ఇంతకీ ఈ చిత్రవిచిత్ర మొక్క ఎక్కడుంది.? దాని విశేషాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ కథనం చదవాల్సిందే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఇన్నాళ్లు వేసిన ప్రచారం ఒకెత్తు అయితే ఈ మూడు రోజులు వ్యవహరించే తీరే కీలకమని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తూ.. దాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయ్యో.. మా అత్త మంటల్లో కాలిపోతోంది.. ఎవరైనా వచ్చి కాపాడండి.. అంటూ రోదిస్తున్న కోడలిని చూసి అంతా పరుగుపరుగున వచ్చారు. అయితే అప్పటికే ఆమె అత్త మంటల్లో కాలి చనిపోయింది. అంతా ఇది అగ్నిప్రమాదం అనే అనుకున్నారు. కానీ చివరకు కోడలి దొంగా పోలీస్ ఆట గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రైతులను హడలెత్తిస్తున్న ఆఫ్రికన్ నత్తల నివారణ చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం ఉపక్రమించింది. రైతులకు నిద్రలేకుండా చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు కేరళ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించినట్టు నూజివీడు మామిడి పరిశోధన కేంద్రం కీటక శాస్త్రవేత్త సెల్వరాజ్ స్పష్టం చేశారు. పంటలను పీల్చి పిప్పి చేస్తున్న నత్తలతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. సీఎంవో ఆదేశాల మేరకు..