Home » Viral News
రైలులోని ఓ ఫస్ట్ క్లాస్ క్యాబిన్ను ఓ జంట హనీమూన్ సూట్లా మార్చుకుంది. బెలూన్లు, గులాబీ పూలు, రోజ్ పేటల్స్, లైట్లతో క్యాబిన్ను తమకు నచ్చినట్టు అలంకరించుకుంది. అందుకోసం ఓ ప్రైవేట్ డెకరేటర్ను కూడా నియమించుకుంది.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి బైక్ కొనుగోలు చేశారు. అందుకు అవసరమైన రూ.1.10 లక్షల మొత్తాన్ని రూ.10 నాణేల రూపంలో చెల్లించారు.
గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినా.. జొమాటో ఆర్డర్ ద్వారా ఫుడ్ డెలివరీ చేసినా.. తెచ్చిన బాయ్కు ఎంతో కొంత చేతిలో పెడతాం. అయితే ఓ మహిళ కేవలం రూ.15 విలువైన వస్తువు ఆర్డర్ చేసింది. దానిని తెచ్చిన డెలివరీ బాయ్కు రూ.500 టిప్పుగా ఇచ్చింది.
నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు షేర్ అవుతుంటాయి. వీటిలో వివిధ రకాల వీడియోలు ఉంటాయి. అందులో కొన్ని సంఘటనలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేనట్లుగా ఉంటాయి.
ఓ తాతయ్య నడిరోడ్డుపై వీరవిహారం చేశాడు. చేతులు వదిలేసి బైక్ నడిపాడు. అటు ఇటు వాటర్ క్యాన్లు పెట్టుకుని రోడ్డుపై దూసుకెళ్లాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్లూ నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో నడిచే లోకల్ రైల్ సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
సాధారణంగా జింకలు పూర్తిగా శాకాహార జంతువులు. గడ్డి, ఆకులు తప్ప మాంసాహారం జోలికి వెళ్లవు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో జింక ఒక పామును నములుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని దృశ్యాలు నేరుగా హృదయాన్ని తాకుతాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి ఘటనే ఇది. వివరాల్లోకెళితే...
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కురిసిన భారీ వర్షాలు కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే భారీ ప్రాణ, ఆస్తి నష్టం స్తంభవించింది.