Home » Viral News
హైదరాబాద్-విజయవాడ 65 వ జాతీయ రహదారిపై మరో ప్రమాదం సంభవించింది. విహారీ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. చిట్యాల మండలం పిట్టంపల్లి దగ్గరకు చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి.
ఒక్కో దేశంలో పని సంస్కృతి ఒక్కో తరహాలో ఉంటుంది. ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో పని సంస్కృతి గురించి తరచుగా సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. మన దేశంలో మానవ వనరులు ఎక్కువ కాబట్టి, ఇతర దేశాలతో పోల్చుకుంటే ఉద్యోగస్థులకు గౌరవం, గుర్తింపు కాస్త తక్కువగానే ఉంటాయి.
మనదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు.. బైకర్లు హెల్మెట్ ధరించాలనే నిబంధనను తప్పనిసరి చేశాయి. హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే భారీ జరిమానాలు విధిస్తున్నాయి. వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడును అల్బేనియా-గ్రీస్ సరిహద్దులోని ఒక గుహలో పరిశోధకులు దీనిని కనుగొన్నారు. 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ గూడు వ్యాపించి ఉందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. దాదాపు 1,11,000 సాలీళ్లు కలిసి ఈ ఉమ్మడి గూడును నిర్మించినట్లు తెలిపింది.
దేశంలో మరో ఉగ్రకుట్ర భగ్నమైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుజరాత్కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక టీమ్(ఏటీఎస్) అరెస్ట్ చేసింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఆలోచించి చేసే జుగాడ్కు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
తన ఊళ్లో వెజిటబుల్స్ అమ్ముకుంటున్న ఓ పేద కూరగాయల వ్యాపారి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఒక్క రాత్రిలోనే ధనవంతుడిగా మారాడు. ఒక్క లాటరీ టికెట్ తనను పేదోడి నుంచి ఐశ్వర్యవంతుడిగా మార్చింది. రాజస్థాన్లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి సమాచారం మీకోసం..
యూరప్ దేశాలలో ఎప్పట్నుంచో హాలోవీన్స్ సాంప్రదాయం కొనసాగుతోంది. విచిత్రమైన వేషధారణతో పార్టీల్లోనూ, రోడ్ల మీద తిరుగతూ సందడి చేస్తుంటారు. ఒకప్పుడు యూరప్ కంట్రీస్లో మాత్రమే కనిపించే ఈ ట్రెండ్ ఇప్పుడు ఇతర దేశాలకు సైతం వ్యాపించింది.
మనదేశంలో చాలా మంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు.