• Home » Vinayaka Chaviti

Vinayaka Chaviti

Madapur Ganesh Laddu Auction: మరోసారి రికార్డు ధర పలికిన మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూ

Madapur Ganesh Laddu Auction: మరోసారి రికార్డు ధర పలికిన మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూ

హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా లడ్డూ వేలం పాటలను నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. సిటీలో మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి ఏడాది అంతకంతకూ ఈ లడ్డూ ధర రికార్డ్ బ్రేకవుతోంది.

Lord Ganesh: వినాయక ఆవిర్భావం అసలు ఎలా జరిగింది

Lord Ganesh: వినాయక ఆవిర్భావం అసలు ఎలా జరిగింది

దేశ వ్యాప్తంగా వినాయక చవితిని ఇంత వైభవంగా జరిపించే ఆచారం ఎప్పటి నుండి ప్రారంభమైంది? వినాయక నవరాత్రి ఉత్సవాలు ఇంత వైభవంగా ఎందుకోసం జరుపుకుంటారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

CP CV Anand: నిమజ్జనం రోజు నిర్లక్ష్యం వద్దు..

CP CV Anand: నిమజ్జనం రోజు నిర్లక్ష్యం వద్దు..

గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దు.. నిర్వాహకులు స్థానిక పోలీసులకు సహకరించాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించొద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సూచించారు. సోమవారం వెస్టుజోన్‌ పరిధిలోని బోరబండ, రహమత్‌నగర్‌, బంజారాహిల్స్‌, మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలోని గణేశ్‌ మండపాలను సీపీ సీవీ ఆనంద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Kashmiri Pandits Ganesh Chaturthi:  శ్రీనగర్‌లో కశ్మీర్ పండిట్ల రథయాత్ర.. 35 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి

Kashmiri Pandits Ganesh Chaturthi: శ్రీనగర్‌లో కశ్మీర్ పండిట్ల రథయాత్ర.. 35 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి

కశ్మీర్ పండిట్లు భక్తిశ్రద్ధలతో ఎంతో ఉల్లాసంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారని, జీలం నదిలో గణేశ నిమజ్జనంతో రథయాత్ర పూర్తయిందని కార్యకర్త సంజయ్ టికూ తెలిపారు.

Mantralayam Vinayaka immersion: వినాయకుడి నిమజ్జనంలో మొసలి కలకలం.. శవాన్ని మింగిన మొసలి

Mantralayam Vinayaka immersion: వినాయకుడి నిమజ్జనంలో మొసలి కలకలం.. శవాన్ని మింగిన మొసలి

సాధారణంగా వినాయక చవితి నుంచి వినాయక ఉత్సవాలు నెల రోజులపాటు ఉంటాయి. కొంతమంది ఒకరోజు, కొంతమంది మూడు రోజులు, కొంతమంది ఐదు రోజులు, కొంతమంది 9 రోజులు, కొంతమంది 15 రోజులు తరువాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.

Hyderabad: గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా.. నేటి నుంచి సెప్టెంబర్‌ 5 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad: గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా.. నేటి నుంచి సెప్టెంబర్‌ 5 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

భజే.. బొజ్జ గణపయ్యా..

భజే.. బొజ్జ గణపయ్యా..

పార్వతీ తనయుడు తొలిపూజ అందుకున్నాడు. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వీధివీధినా బొజ్జ గణపయ్య కొలువై భక్తకోటికి కనువిందు చేశాడు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రజలు వేడుకలను ఘనంగా చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో కేఎ్‌సఆర్‌ ప్రభుత్వ బాలికల కళాశాల ముందు గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసిన మండపానికి పతాకాన్ని ఆవిష్కరించి, వేడుకలను ప్రారంభించారు. అనంతరం గణనాథుని ..

CM Chandrababu Visits Dundi Ganesh: దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించరు... వాళ్ల సంగతి చూస్తారు: చంద్రబాబు

CM Chandrababu Visits Dundi Ganesh: దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించరు... వాళ్ల సంగతి చూస్తారు: చంద్రబాబు

దొంగ దండాలు పెడితే వినాయకుడు క్షమించరని.. వాళ్ల సంగతి చూస్తారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు లేకుండా ఏపీ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Balapur Ganesh Mandapam ON Swarnagiri Theme: స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం

Balapur Ganesh Mandapam ON Swarnagiri Theme: స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం

ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా బాలాపూర్‌ గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మండపం ప్రతిసారి ఒక కొత్త ఆలయ నమూనాలో నిర్మించడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత.

Minister Savita VS YSRCP: భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్

Minister Savita VS YSRCP: భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి సవిత స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పాలన, కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి