• Home » Vijayawada

Vijayawada

Diwali 2025 in Vijayawada: దీపావళి వేళ మార్కెట్లోకి కొత్త కొత్త టపాసులు

Diwali 2025 in Vijayawada: దీపావళి వేళ మార్కెట్లోకి కొత్త కొత్త టపాసులు

పాత తరానికి పరిచయమైన మందుగుండు సామగ్రితో పాటు, నేటి తరం ఆలోచనలకు అనువైన టపాసులను ఈ దీపావళికి మార్కెట్లోకి వచ్చాయి. దీపావళి పండుగకు కళను తీసుకొచ్చే క్రాకర్స్ దుకాణాలు నగరంలో పలుచోట్ల ఏర్పాటయ్యాయి.

CM Chandrababu-Diwali 2025: విజయవాడ పున్నమి ఘాట్‌ దీపావళి వేడుకల్లో సతీసమేతంగా సీఎం చంద్రబాబు

CM Chandrababu-Diwali 2025: విజయవాడ పున్నమి ఘాట్‌ దీపావళి వేడుకల్లో సతీసమేతంగా సీఎం చంద్రబాబు

జీఎస్టీ సెలబ్రేషన్స్‌ని దసరాతో ప్రారంభించి దీపావళితో ముగిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇటువంటి పండగలు జరుపుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని అన్నారు. సూపర్ జీఎస్టీ పండుగను వ్యాపారస్తులంతా చాలా చక్కగా జరుపుకుంటున్నారని చెప్పారు చంద్రబాబు.

Buddha Venkanna Slams Jogi: తప్పు చేసి సిగ్గు లేకుండా వాగుతున్నారు.. జోగిపై బుద్దా ఫైర్

Buddha Venkanna Slams Jogi: తప్పు చేసి సిగ్గు లేకుండా వాగుతున్నారు.. జోగిపై బుద్దా ఫైర్

జోగి రమేష్ కీలక పాత్ర ఉందని జనార్ధన్ స్వయంగా ప్రకటించారని.. తప్పు చేసి దొరికిపోయి కూడా జోగి రమేష్ సిగ్గు లేకుండా వాగుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. కల్తీ మద్యంతో సంబంధం లేని చంద్రబాబు ఎందుకు ప్రమాణం చేయాలని ప్రశ్నించారు.

Satyakumar Mental Health Statistics: పిల్లలపై ఒత్తిడి పెరుగుతోంది.. తల్లిదండ్రులు ఆలోచించాలి

Satyakumar Mental Health Statistics: పిల్లలపై ఒత్తిడి పెరుగుతోంది.. తల్లిదండ్రులు ఆలోచించాలి

ప్రపంచంలో చాలా మంది‌ ఒత్తిడిని తట్టుకోలేక‌ పోతున్నారని.. విద్యార్థుల ప్రతిభను మించి‌ వారిపై ఒత్తిడి చేస్తున్నారని మంత్రి అన్నారు. తల్లిదండ్రులు ఆలోచనల్లో‌ కూడా మార్పు రావాలని సూచించారు.

Vijayawda Incident: విజయవాడలో దారుణం.. పిన్నిని ముక్కలు ముక్కలుగా..

Vijayawda Incident: విజయవాడలో దారుణం.. పిన్నిని ముక్కలు ముక్కలుగా..

విజయవాడలో ఓ వృద్ధురాలి దారుణ హత్య సంచలనంగా మారింది. ఓ వ్యక్తి తన పిన్నిని అత్యంత క్రూరంగా నరికి చంపాడు. ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి కాలువలో పడేశాడు. పిన్ని వల్ల తనకు, తన భార్యకు గొడవలు జరుగుతున్నాయని కక్ష పెంచుకున్న అతను..

Vijayawada Swachh Andhra: స్వచ్ఛతాహి మారథాన్.. పరుగులు తీసిన యువత..

Vijayawada Swachh Andhra: స్వచ్ఛతాహి మారథాన్.. పరుగులు తీసిన యువత..

విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛతాహి మారథాన్ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, హీరో శర్వానంద్ జెండా ఊపి ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నగర వీధుల్లో పరుగులు తీశారు.

Vijayawada Dasara Celebrations: కిక్కిరిసిపోతున్న ఇంద్రకీలాద్రి.. మధ్యాహ్నం సమయానికి ఎంతమంది దర్శించుకున్నారంటే..

Vijayawada Dasara Celebrations: కిక్కిరిసిపోతున్న ఇంద్రకీలాద్రి.. మధ్యాహ్నం సమయానికి ఎంతమంది దర్శించుకున్నారంటే..

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల చివరి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రికి పెద్ద ఎత్తున భవానీలు

Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రికి పెద్ద ఎత్తున భవానీలు

జయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. విజయదశమి కావడంతో కనకదుర్గమ్మ అమ్మావారిని దర్శించుకోవడానికి వేకువజాము నుంచే భక్తులు క్యూలలో బారులు తీరారు.

Marathon Run: విజయవాడ మారథాన్ రన్‌లో హీరో శర్వానంద్ జోష్

Marathon Run: విజయవాడ మారథాన్ రన్‌లో హీరో శర్వానంద్ జోష్

గాంధీ జయంతి పురస్కరించుకుని స్వచ్ఛ దివస్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. 'స్వచ్ఛతా హి సేవ' పేరిట పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయవాడ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మారథాన్ రన్‌ నిర్వహించారు. హీరో శర్వానంద్..

PVN Madhav On Vision 2047: దేశం అన్ని విధాలా ఎదగాలనే స్వదేశీ నినాదం..

PVN Madhav On Vision 2047: దేశం అన్ని విధాలా ఎదగాలనే స్వదేశీ నినాదం..

స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఇదే స్వదేశీ ఉద్యమంలో మహనీయులు పాల్గొన్నారని మాధవ్ గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఇతరుల‌ ఆదేశాల మేరకు మన దేశంలో నిర్ణయాలు జరిగాయన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి