• Home » Vijayawada

Vijayawada

Special trains: తిరుపతి, మచిలీపట్నం నుంచి.. నగరానికి ప్రత్యేక రైళ్లు

Special trains: తిరుపతి, మచిలీపట్నం నుంచి.. నగరానికి ప్రత్యేక రైళ్లు

తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్‌కు మధ్య నడుస్తాయని తెలిపారు.

TDP Kambhampati Rammohan Rao: మాజీ ఎంపీ.. టీడీపీ సీనియర్ నేత ఇంట్లో విషాదం

TDP Kambhampati Rammohan Rao: మాజీ ఎంపీ.. టీడీపీ సీనియర్ నేత ఇంట్లో విషాదం

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి వెంకట నరసమ్మ (99) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు.

AI Health Strategy: విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ఏఐ హెల్త్ స్ట్రాటజీ వర్క్‌షాప్

AI Health Strategy: విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ఏఐ హెల్త్ స్ట్రాటజీ వర్క్‌షాప్

భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఏఐ హెల్త్ స్ట్రాటజీ డ్రాఫ్ట్ తయారీకి జోనల్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. వీటి ఆధారంగా ఫిబ్రవరి 2026లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో డ్రాఫ్ట్ ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలో..

Kondapalli Srinivas: చంద్రబాబు విధానాలే నా విజయానికి కారణం: మంత్రి కొండపల్లి

Kondapalli Srinivas: చంద్రబాబు విధానాలే నా విజయానికి కారణం: మంత్రి కొండపల్లి

ఐటీ రంగంలో 16 ఏళ్ళు రాణించానంటే చంద్రబాబు నాయుడు ఆనాడు ఏర్పాటు చేసిన విధానాలే కారణమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భారత్ వైపు ప్రపంచం చూస్తోందన్నారు.

Durga Temple: మూడవ రోజుకు దీక్ష విరమణలు.. తరలివచ్చిన భవానీలు

Durga Temple: మూడవ రోజుకు దీక్ష విరమణలు.. తరలివచ్చిన భవానీలు

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీల దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో భవానీలు ఆలయానికి తరలివచ్చారు.

Sankranthi special trains: జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

Sankranthi special trains: జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్‌-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.

Vande Bharath Express: నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

Vande Bharath Express: నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాసులకో శుభవార్త. చెన్నై సెంట్రల్‌-విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయితే... ఈ పొడిగింపు తాత్కాలికమే. జనవరి 11వ తేది వరకు ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది.

Special trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

Special trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి, నర్సాపూర్‌కు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.35 గంటలకు, అలాగే 26వ తేదీ రాత్రి 10.40 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయని రైల్వేశాఖ తెలిపింది.

YV Subba Reddy CID: పరకామణి కేసు.. వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సీఐడీ

YV Subba Reddy CID: పరకామణి కేసు.. వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సీఐడీ

పరకామణి కేసులో వైవీ సుబ్బారెడ్డిని సీఐడీ ప్రశ్నించింది. ఆయన స్టేట్‌మెంట్‌‌‌ను అధికారులు రికార్డ్ చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్‌ను అడిషనల్ డీజీ రవి శంకర్ అయ్యన్నర్ విచారించారు.

Trains: విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సహా ప్రధాన రైళ్లు రద్దు

Trains: విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సహా ప్రధాన రైళ్లు రద్దు

విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ సహా ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని

తాజా వార్తలు

మరిన్ని చదవండి