• Home » Vijayawada

Vijayawada

పరాభవ నామ సంవత్సరం అందరికీ మంచి చేయాలి: సీఎం చంద్రబాబు

పరాభవ నామ సంవత్సరం అందరికీ మంచి చేయాలి: సీఎం చంద్రబాబు

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నమైనవి అని సీఎం తెలిపారు.

విజయవాడలో ఘనంగా ఉగాది వేడుకలు..  పాల్గొన్న సీఎం చంద్రబాబు

విజయవాడలో ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఏపీలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం

ఏపీలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం

ఏపీ వ్యాప్తంగా ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ... పోలీసుల దర్యాప్తు

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ... పోలీసుల దర్యాప్తు

మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. వంశపారంపర్యంగా వస్తున్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రి అపహరణకు గురైనట్లు తెలుస్తోంది.

 రూ.25 లక్షలు తీసుకుని మోసం.. మాజీ ఎంపీపై చీటింగ్ కేసు

రూ.25 లక్షలు తీసుకుని మోసం.. మాజీ ఎంపీపై చీటింగ్ కేసు

మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. చర్చి ట్రస్ట్ రెన్యూవల్ కోసం డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ మాజీ ఎంపీపై ఆరోపణలు వచ్చాయి.

భక్తురాలి నగల చోరీ.. నిందితురాలి అరెస్ట్

భక్తురాలి నగల చోరీ.. నిందితురాలి అరెస్ట్

విజయవాలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన కాకర్ల సుష్మ కుటుంబ సభ్యులు విజయవాడలో జరిగిన కుంభాభిషేకం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చారు. వివరాల్లోకి వెళితే..

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ (వీఎంసీ) లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు పరిశీలించారు.

దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత

దుర్గమ్మను ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు: హోం మంత్రి అనిత

విజయవాడ కనకదుర్గమ్మను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

చెప్పులు వేసుకొచ్చారంటూ విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ దారుణం

చెప్పులు వేసుకొచ్చారంటూ విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ దారుణం

విద్యార్థుల పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ దారుణంగా ప్రవర్తించారు. పాఠశాలకు బూట్లకు బదులు చెప్పులు వేసుకొచ్చారని విద్యార్థులకు చెప్పుల దండతో పనిష్మెంట్ ఇచ్చారంటూ తల్లిదండ్రులు ఆరోపించారు.

అమ్మవారి దర్శనానికి వస్తే నగలన్నీ దోచేశారు

అమ్మవారి దర్శనానికి వస్తే నగలన్నీ దోచేశారు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఓ మహిళా భక్తురాలి నుంచి రూ.50 లక్షల విలువైన బంగారాన్ని దుండగులు అపహరించారు. మహా కుంభాభిషేకం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి