• Home » Videos

Videos

యుద్ధం తెచ్చిన చమురు సెగ..!

యుద్ధం తెచ్చిన చమురు సెగ..!

పశ్చిమాసియా ఘర్షణల కారణంగా చమరులు ధరలు భగ్గమంటున్నాయి. యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి.

మహిళా దినోత్సవం సీఎం చేతుల మీదుగా షీల్డ్ అందుకున్న ఏబీఎన్ జర్నలిస్టులు

మహిళా దినోత్సవం సీఎం చేతుల మీదుగా షీల్డ్ అందుకున్న ఏబీఎన్ జర్నలిస్టులు

హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి కొండా సురేఖ ఘనంగా సన్మానించారు.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్..భారత్ గెలిస్తే చరిత్రే..!

టీ20 వరల్డ్ కప్ ఫైనల్..భారత్ గెలిస్తే చరిత్రే..!

సంచలన ఫలితాలతో కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకున్న టీ20 వరల్డ్‌కప్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఫైనల్‌ జరుగబోతోంది.

విజయ నెయ్యి వాడుతున్నారా?

విజయ నెయ్యి వాడుతున్నారా?

విజయ బ్రాండ్.. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ విజయ పేరుతో విక్రయిస్తున్న నెయ్యి కల్తీ అంటూ తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చమురు ధరలు

యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చమురు ధరలు

ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు సలసలా మండటం ఖాయమా? కొద్ది రోజులకు సరిపడా ఉన్న నిల్వలు భవిష్యత్తును ఆదుకోగలవా? పెట్రోల్, డీజిలే కాకుండా గ్యాస్ మంటలు..

మావోయిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు..

మావోయిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు..

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. 130మంది మావోయిస్టులు శనివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.

మార్కెట్‌లోకి రంగు రంగుల పత్తి

మార్కెట్‌లోకి రంగు రంగుల పత్తి

సాధారణంగా పత్తి అనగానే మనకు మెరిసిపోయే ‘తెల్లని రంగు’ గుర్తుకు వస్తుంది. కానీ, ఇప్పుడు పొలాల్లో పత్తి రంగు రంగులుగా కనిపిస్తుంది. దశాబ్దాలుగా పలు ప్రాంతాల్లోని పత్తి పరిశోధన కేంద్రాలు కొత్త రకం వంగడాలపై పరిశోధనలు చేస్తున్నారు.

భీముడి పాత్రలో పద్యం అదరగొట్టిన రఘురామకృష్ణంరాజు

భీముడి పాత్రలో పద్యం అదరగొట్టిన రఘురామకృష్ణంరాజు

విజయవాడలో స్థానిక ఆంత్రాలూక్స్‌ కన్వెన్షన్‌ వేదికగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భీముడి పాత్రలో అదరగొట్టారు.

సివిల్స్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

సివిల్స్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

సివిల్స్ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అనూజ్‌ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు.

 తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..

తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..

ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో బీజేపీ కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు సన్మానించారు. తమను గెలిపించిన ప్రజలకు బీజేపీ కౌన్సిలర్లు ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి