Home » Videos
ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో హోర్ముజ్ జలసంధి అగ్ని గుండంగా మారింది. ఈ హర్మూజ్ జలసంధి మూతపడితే.. ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరుగుతాయా?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్ నగర్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వానరం జాతి వైరాన్ని మరిచి కుక్క పిల్లలను అక్కున చేర్చుకుంది.
ఫార్ములా ఈ రేసు కేసు క్లైమాక్స్కి చేరింది. మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణకు లైన్ క్లియర్ కావడంతో ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు.
దేశంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఉరుకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో బారులు తీరుతున్నారు.
ఇరాన్, అమెరికా - ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో భారతదేశం అల్లాడుతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు.
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. టీ 20 ప్రపంచ కప్ విజయోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను అవమానించాడని ఆరోపిస్తూ ఒక న్యాయవాది పుణే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మళ్లీ వలస పాలనలోకి వెళ్లామా? ఒక దేశాధినేత హత్యను ఖండించలేని స్థితిలో మన ప్రధాని ఎందుకున్నారు? రష్యా చమురు కొనటానికి మనకు అనుమతి ఇచ్చేందుకు ట్రంప్ ఎవరు? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాశ్కు..
మాజీ మంత్రులు సైలెంట్ అయ్యారు.. అధికారంలో ఉన్నప్పుడు మోనార్క్ల్లా వ్యవహరించిన నేతలు.. గత ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవర్లో ఉన్నప్పుడు సొంత జిల్లాల్లో సామంత రాజుల్లా వ్యవహరించిన నేతలు.. ఇప్పుడు పార్టీని..
తెలుగు రాష్ట్రాలకు ఎల్నినో ముప్పు పొచ్చి ఉంది. వాతావరణ మార్పుల్లో భాగంగా ఎల్నినో ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, ఎక్కువ రోజుల పొడి వాతావరణం..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గారపల్లిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గిరిజన ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.