తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్.!
ABN, Publish Date - Jun 26 , 2026 | 10:55 AM
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. స్థానిక గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు.
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. స్థానిక గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. దీంతో అనంతపురంలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యేల నివాసాల ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు.
Updated at - Jun 26 , 2026 | 10:59 AM