• Home » Videos

Videos

బెయిల్ వచ్చిన వెంటాడుతున్న కేసులు.. మళ్ళీ జైలు తప్పదా?

బెయిల్ వచ్చిన వెంటాడుతున్న కేసులు.. మళ్ళీ జైలు తప్పదా?

137 రోజుల పాటు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.

ఏం జరిగిందో మాకు తెలియదు..సిగాచి యాజమాన్యం రియాక్షన్

ఏం జరిగిందో మాకు తెలియదు..సిగాచి యాజమాన్యం రియాక్షన్

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు ఘటనపై ఆ సంస్థ ఎండీ అమిత్ రాజ్ సిన్హా స్పందించారు.

ఆ భూమి నాది..భయపెట్టి నా మామిడి తోటను కొట్టేశారు

ఆ భూమి నాది..భయపెట్టి నా మామిడి తోటను కొట్టేశారు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామనాథ్‌పూరంలో రెండు కుటుంబాల మధ్య వివాదం.. చెట్లు నరికివేతకు దారి తీసింది.

ఇన్ని జరిగినా పాఠాలు నేర్చుకోరా?

ఇన్ని జరిగినా పాఠాలు నేర్చుకోరా?

పూరీ రథయాత్ర సందర్భంగా తొక్కిసలాట.. అంతకుముందు సింహాచలం, తిరుమల, కుంభమేళ, చాముండి దేవీ ఆలయాల్లో తొక్కిసలాటలు.

ఎత్తు తక్కువ..మైండ్ తక్కువ..!

ఎత్తు తక్కువ..మైండ్ తక్కువ..!

మీడియా ముసుగులో కొంత మంది స్లాటర్ హౌస్‌లు నడుపుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు..

ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌‌ను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదగా పయనిస్తుందని వాతావరణ శాఖ వివరించింది.

శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్‌ యాప్‌ కలకలం

శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్‌ యాప్‌ కలకలం

శ్రీవారి భక్తుల సెంటిమెంట్‌‌తో కొందరు ఆకతాయిలు ఆటలాడుతున్నారు. తిరుమల వెంకన్న పాటలను ప్యారడీ చేయడమే కాకుండా.. శ్రీవారి ఆలయాన్ని చూపిస్తూ.. గేమింగ్ యాప్స్ సృష్టించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది

మానవత్వం లేని జగన్.. ప్రాణం పోయిన పట్టించుకోలేదు

మానవత్వం లేని జగన్.. ప్రాణం పోయిన పట్టించుకోలేదు

వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఏటూకురు వద్ద ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏటూకురి బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్‌లోని ఒక వాహనం వృద్ధుడిని ఢీకొట్టింది.

విమాన ప్రమాదంలో వీడని మిస్టరీ

విమాన ప్రమాదంలో వీడని మిస్టరీ

అహ్మదాబాద్‌ ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రమాదం జరిగి రెండు రోజులు అవుతున్నా.. దీనికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. సాంకేతిక లోపమా? పక్షులు ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై పౌర విమానయాన శాఖకు స్పష్టత రాలేదు.

సోనమ్‌ను ఉరితీయాలని డిమాండ్

సోనమ్‌ను ఉరితీయాలని డిమాండ్

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోమన్ రఘువంశీకి జూన్ 19 వరకు పోలీస్ కస్టడీ విధించారు. అలాగే, మరో నలుగురు నిందితులకు 8 రోజుల పాటు పోలీస్ రిమాండ్‌ విధించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి