Home » Videos
137 రోజుల పాటు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు ఘటనపై ఆ సంస్థ ఎండీ అమిత్ రాజ్ సిన్హా స్పందించారు.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామనాథ్పూరంలో రెండు కుటుంబాల మధ్య వివాదం.. చెట్లు నరికివేతకు దారి తీసింది.
పూరీ రథయాత్ర సందర్భంగా తొక్కిసలాట.. అంతకుముందు సింహాచలం, తిరుమల, కుంభమేళ, చాముండి దేవీ ఆలయాల్లో తొక్కిసలాటలు.
మీడియా ముసుగులో కొంత మంది స్లాటర్ హౌస్లు నడుపుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదగా పయనిస్తుందని వాతావరణ శాఖ వివరించింది.
శ్రీవారి భక్తుల సెంటిమెంట్తో కొందరు ఆకతాయిలు ఆటలాడుతున్నారు. తిరుమల వెంకన్న పాటలను ప్యారడీ చేయడమే కాకుండా.. శ్రీవారి ఆలయాన్ని చూపిస్తూ.. గేమింగ్ యాప్స్ సృష్టించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది
వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఏటూకురు వద్ద ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏటూకురి బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్లోని ఒక వాహనం వృద్ధుడిని ఢీకొట్టింది.
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రమాదం జరిగి రెండు రోజులు అవుతున్నా.. దీనికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. సాంకేతిక లోపమా? పక్షులు ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై పౌర విమానయాన శాఖకు స్పష్టత రాలేదు.
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోమన్ రఘువంశీకి జూన్ 19 వరకు పోలీస్ కస్టడీ విధించారు. అలాగే, మరో నలుగురు నిందితులకు 8 రోజుల పాటు పోలీస్ రిమాండ్ విధించారు.