Home » Videos
Road Transport Ministry: ఏప్రిల్ 1వ తేదీ నుంచి జాతీయ రహదారిపై ఉండే టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నిలిపేయనుంది. ఈ మేరకు వాహనదారులు టోల్ చార్జీలను కచ్చితంగా ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే..
ఈ రోజు జనవరి 17 2026 శనివారం.. పన్నెండు రాశుల్లో ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? గ్రహాల ప్రభావం ఎవరిపై ఎలా ఉండబోతోంది.. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..
కోనసీమ జిల్లా జగన్నతోట ప్రభల తీర్థ మహోత్సవంలో వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. వైసీపీ జెండాలు పట్టుకుని వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తల దుశ్చర్యపై భక్తులు మండిపడుతున్నారు. వైసీపీ జెండాలు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు తెలిపారు.
బెంగళూరులో ఓ కారుపై భారీగా ఫైన్ ఉంది. కేవలం రూ. 70 వేల విలువ చేసే కారుపై లక్షకు పైగా జరిమానా ఉంది. ప్రస్తుతం ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలో పలు రాష్ట్రాలలో.. ఒక్కో రాష్ట్రంలో రెండు నుంచి నాలుగు సైనిక్ స్కూళ్లు మంజూరు చేశారని ఆర్మీ ఉన్నతాధికారులకు సీఎం వివరించారు.
గద్వాల జిల్లాలో గుండెను కలిచివేసే అత్యంత బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి అనారోగ్యంతో ఉన్న తల్లిని కన్న కుమార్తె బస్టాండ్ లో వదిలేసింది. చివరకు ఆ తల్లి ప్రాణాలు విడిచింది.
జానపద జాతరగా పేరుగాంచిన ఐనవోలు మల్లన్నస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు సంక్రాంతి నుంచి ఉగాది వరకు కొనసాగుతాయి.
సంక్రాంతి పండుగతో గ్రామ గ్రామాన సందడి నెలకొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి పండగను అందరూ ఒకచోట కలిసి ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈరోజు బోగి కావడంతో ..
అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ వద్ద కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ పల్టీ పడింది. రోడ్డుకు అడ్డంగా లారీ పడిపోయింది. లారీలో ఉన్న కట్టెలన్నీ రోడ్డుపై పడ్డాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై భారీగా..
బెంగళూరులో ఒక మాంత్రికుడు ఉడుమ జనాంగాలను ఆన్లైన్లో విక్రయిస్తూ పట్టుబడ్డాడు. ప్రేమ కోసం వశీకరణం. ప్రేమ వివాహాలు, ప్రేమ కలహాలకు ఈ ఉడుమ జనాంగాలు పరిష్కారం చూపుతాయని.. ఇందులో మాంత్రిక శక్తి ఉందని ప్రజలను నమ్మిస్తూ..పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నాడు.