• Home » Videos

Videos

మీడియా స్వేచ్ఛపై దాడిగా భావించక తప్పదు: మీడియా సంఘాలు

మీడియా స్వేచ్ఛపై దాడిగా భావించక తప్పదు: మీడియా సంఘాలు

హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నించడంపై మీడియా సంఘాలు స్పందించాయి. ఈ దాడిని ఐకేయూ, ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్‌లు తీవ్రంగా ఖండించాయి.

కూతురి విడాకులకు పండగలా వేడుక..

కూతురి విడాకులకు పండగలా వేడుక..

కాలం మారిపోయింది. కాలంతోపాటు మనుషులు వారి ఆలోచనలు మారిపోతున్నాయి. గతంలో పెళ్లిళ్లు ఘనంగా సంబరంగా జరుపుకునే వారు. ప్రస్తుతం విడాకులు సైతం ఘనంగా సెలబ్రెట్ చేసుకుంటున్నారు.

విశాఖలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’

విశాఖలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’

విశాఖపట్నంలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఇతర ప్రముఖ నాయకులు, అధికారులు హాజరయ్యారు.

మళ్ళీ పరుగులు పెడుతున్న రాజధాని పనులు!

మళ్ళీ పరుగులు పెడుతున్న రాజధాని పనులు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధతతో ఆ ప్రాంత రైతుల కల నెరవేరింది. లాఠీలు, జైళ్లు, కేసులను ఎదుర్కొని నిలబడ్డ మహిళల ముఖాల్లో చిరునవ్వులు చిందాయి.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఏపీలో ఎండలు మండుతుంటే.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. గత మూడు రోజులుగా కోస్తా రాయలసీమల్లో..

మాజీ మంత్రి రీ-ఎంట్రీ !

మాజీ మంత్రి రీ-ఎంట్రీ !

గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ మాజీ మంత్రి, మళ్లీ పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారా? సిద్ధమయ్యే ముందు ఆయనకు వచ్చిన క్లారిటీ ఏంటి?

గణపతి ఎక్కడున్నారు..?

గణపతి ఎక్కడున్నారు..?

మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నారు? ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ ముగిసినా కూడా గణపతి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఆపరేషన్ కగార్‌తో అయినా ..

ఒక్క క్లిక్‌తో మీ భూముల వివరాలు తెలుసుకోండి..

ఒక్క క్లిక్‌తో మీ భూముల వివరాలు తెలుసుకోండి..

రోజు రోజుకు సాంకేతికత కొత్త రూపును సంతరించుకుంటోంది. గతంలో ఉన్నత విద్యావంతులకే పరిమితమైన టెక్నాలజీ.. రైతులు, సామాన్యుల అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. ఇప్పుడు మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. మీ భూముల వివరాలు తెలుసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ముదురుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో ముదురుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి.. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమనిస్తుండగా.. మధ్యాహ్నం సమయంలో బయటకెళితే చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటగా.. మండుతున్న ఎండలకు జనం బయటకెళ్లడానికి..

ఆ 11 సీట్లు కూడా రావు.. జగన్‌కు ప్రజల వార్నింగ్..

ఆ 11 సీట్లు కూడా రావు.. జగన్‌కు ప్రజల వార్నింగ్..

పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. కాసేపట్లో కేంద్ర హోంశాఖ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుపై వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి