Home » Venezuela
భూకంపంతో అతలాకుతలమైన వెనెజువెలాలో మానవతా దృక్పథంతో భారత్ చేపట్టిన'ఆపరేషన్ అమిస్తాద్'లో అహర్నిశలు శ్రమిస్తున్న భారతీయ వైద్య బృందాలు, సైనిక వైద్యులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
వెనెజువెలాలో ఈ ఏడాది మే నెలలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ కేసు సంచలనంగా మారింది.
వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తాజాగా అర్జెంటీనా ఫుట్బాలర్ లుకాస్ ట్రెజో కుటుంబం ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయింది. భవనం కూలిపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలు శిథిలాల కిందే నలిగిపోయారు.
వెనెజువెలా దేశాన్ని వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. బుధవారం నాడు సంభవించిన రెండు భూకంపాలతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది ఆచూకీ గల్లంతైంది. తాజాగా మరో భూకంపం వెనెజువెలాను కుదిపేసింది.
వెనెజువెలాను కుదిపేసిన వరుస భూకంపాల విధ్వంసం మరింత తీవ్రమవుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జూన్ 24న సెకెన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రత గల రెండు శక్తిమంతమైన భూకంపాలు వెనెజువెలాను కుదిపేసిన సంగతి తెలిసిందే.
కరాకస్ నగరంలో భారీ సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 235 మంది చనిపోయారు. 4 వేలకుపైగా మంది గాయపడ్డారు. దాదాపు 28 వేల మంది ఆచూకీ లభించలేదు.
విపత్కర పరిస్థితుల్లో వెనెజువెలాకు అండగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఈ తరుణంలో, తమ దేశానికి సంఘీభావం తెలుపుతూ తక్షణ సహాయాన్ని అందిస్తున్న ప్రపంచ దేశాల అధినేతలకు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వెనెజువెలాలో ఇటీవల సంభవించిన రెండు భారీ భూకంపాలు అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఒక్క నిమిషం వ్యవధిలో రెండు తీవ్ర భూకంపాలు రావడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి.
వరుస భూకంపాలు వెనెజువెలాలో అంతులేని విషాదాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అలాగే వేల మంది ఆచూకీ ఇప్పటికీ లభించడం లేదు.
సెలవురోజు.. సాయంత్రం.. అంతా సందడిగా గడుపుతున్న సమయం.. ఒక్క నిమిషం.. కేవలం ఒకే ఒక్క నిమిషం.. వరుసగా రెండు భారీ ప్రకంపనలు..